– తండ్రి పేరును నిలబెట్టే వ్యక్తి లోకేష్.. చెడగొట్టే వ్యక్తి జగన్ రెడ్డి – మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శ విజయవాడ, మహానాడు: అసలు లేనే లేని దిశ చట్టాన్ని ప్రజలకు ఉన్నట్టు చూపుతూ మాజీ సీఎం జగన్ అసత్యాలు పలుకుతూ తండ్రి పేరును నిలబెడుతున్న మంత్రి నారా లోకేష్ను విమర్శించడం సిగ్గుచేటని, తండ్రి పేరు చెడగొట్టే వ్యక్తి జగన్ అని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఈ మేరకు […]
Read Moreమలేషియాలో విత్తన కేంద్రాన్ని సందర్శించిన మంత్రి తుమ్మల
మలేషియా: తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు FGV కంపెనీ సీడ్ గార్డెను, నర్సరీలను, అధునాతన సాంకేతిక పద్దతులతో నడపబడుతున్న విత్తన కేంద్రాన్ని సందర్శించి, కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. FGV కంపెనీ నుండి తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే Seedlings ను చాలా వరకు తెప్పించడం జరిగిందని, భవిష్యత్తులో రాష్ట్రంలోనే స్వంతముగా సీడ్ గార్డెన్ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నామని, దానికి FGV కంపెనీ వారి సహాయ సహకారాలు అందజేయాలని కోరగా, దానికి […]
Read More25 అక్టోబర్ 2024 నుండి 28 ఫిబ్రవరి 2025 వరకు పశు గణన
– పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ ల కార్యదర్శి యమ్. యమ్. నాయక్ విజయవాడ: దేశవ్యాప్తంగా 25 అక్టోబర్ 2024 నుండి 28 ఫిబ్రవరి 2025 వరకు 21 వ అఖిల భారత పశు గణన చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖ ల కార్యదర్శి యమ్. యమ్. నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. పశుసంవర్ధక శాఖ ఆఫీసు నుండి గురువారం […]
Read Moreఅమరావతి రైల్వే ప్రాజెక్టుకు పచ్చజెండా
– కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల మేర భారీవంతెన నిర్మాణం – కేంద్ర ప్రభుత్వ ఆమోదముద్ర అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్రంలోని ఎన్డీయే కూటమి శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటనలకు ఫలితం దక్కనుంది. అమరావతి రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. అదే సమయంలో కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల మేర భారీవంతెన నిర్మాణానికి లైన్క్లియర్ చేసింది. అమరావతి నిర్మాణంలో మరో మైలురాయికి తెరలేచింది. అమరావతి రైల్వే కనెక్టివిటీ ప్రాజెక్టుకు […]
Read Moreమెడికల్ క్యాంపుల సంఖ్య పెంచండి
– మంత్రి గొట్టిపాటి ఆదేశం అమరావతి, మహానాడు: దాచేపల్లి నగర పంచాయతీలోని అంజనాపురం కాలనీలో డయేరియా తగ్గుముఖంపట్టే వరకు మెడికల్ క్యాంపుల సంఖ్య పెంచాలని ఇంచార్జి మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులను ఆదేశించారు. ఆ కాలనీలో డయేరియాతో ఇద్దరు మృతి చెందిన విషయం విదితమే. మరణాలపై పల్నాడు కలెక్టర్ తో మంత్రి గొట్టిపాటి మాట్లాడారు. వైద్యాధికారులను అప్రమత్తం చేయాలని, డయేరియా లక్షణాలు ఉన్న ప్రాంతాల్లో తక్షణమే పారిశుద్ధ్య పనులు […]
Read Moreతండ్రి రాజశేఖర రెడ్డినే కేసులో ఇరికించిన ఘనుడు జగన్!
– సర్వేపల్లి శాసన సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంగళగిరి, మహానాడు: జగన్ ని మాజీ ముఖ్యమంత్రి అని పిలవటానికి కూడా అర్హుడు కారు.. మాజీ ముఖ్యమంత్రి అనే పదానికి విలువ లేకుండా చేశారని సర్వేపల్లి శాసన సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం మంగళగిరి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ది అతి క్రూర మనస్తత్వం. […]
Read Moreఅంజనాపురం కాలనీలో కలెక్టర్ పర్యటన
దాచేపల్లి, మహానాడు: పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో గల అంజనాపురం కాలనీలో గురువారం కలెక్టర్ అరుణ్ బాబు పర్యటించారు. డయేరియా తో ఇద్దరు మృతి చెందారన్న సమాచారంతో అధికారులతో ఆ కాలనీని పరిశీలించారు. ఇంకా ఈ గ్రామానికి చెందిన ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అంజనాపురం కాలనీలో జరుగుతున్న వైద్య చికిత్స, పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. డయేరియా ఎలా సోకింది అనే అంశంపై ప్రభుత్వ […]
Read Moreఅంజనాపురం కాలనీలో ఇద్దరి మృతిపై ఆరా!
– అధికారులతో సమీక్షించిన మంత్రి నారాయణ అమరావతి, మహానాడు: పల్నాడు జిల్లా, దాచేపల్లిలోని అంజనాపురం కాలనీలో వాంతులు, విరేచనాలతో ఇద్దరు వ్యక్తుల మృతిపై మంత్రి పొంగూరు నారాయణ సమీక్షించారు. జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మాట్లాడారు. కలెక్టర్ అరుణ్ బాబు, జేసీ సూరజ్, ఆర్డీఎంఏ హరికృష్ణ, డీఎంహెచ్ వో రవికుమార్, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ శ్రీనివాస్, నగర పంచాయతీ కమిషనర్ అప్పారావులతో మాట్లాడారు. నీరు కలుషితం కావడం […]
Read Moreజగన్ ఆస్తులను సర్కారు స్వాధీనం చేసుకోవాలి
– డొక్కా మాణిక్యవరప్రసాద్ డిమాండ్ గుంటూరు, మహానాడు: నైతిక విలువలు లేకుండా సొంత తల్లి, చెల్లిపై కోర్టు ద్వారా ఇబ్బందులు పెట్టడం చూస్తే జగన్మోహన్ రెడ్డి చరిత్ర హీనుడుగా నిలవబోతున్నారు… గతంలో మీ ఆస్తులు ఎంత.. ఇప్పుడు మీ ఆస్తుల విలువ ఎంత అని డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఆస్తులపై రాజకీయ నేతలు పార్లమెంట్ […]
Read Moreబాలికపై సీఐ అత్యాచారయత్నం!
హనుమకొండ, మహానాడు: వడ్డేపల్లిలో ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో బాలికపై కాజీపేట సీఐ రవికుమార్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. సీఐ చెర నుంచి తప్పించుకుని బాధితురాలు తల్లిదండ్రులకు ఈ సంఘటనను చెప్పింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు సీఐపై ఫోక్సో కేసు నమోదు చేశారు.
Read More