-ప్రజాదర్బార్ లో వినతిపత్రం అందించిన అధ్యాపకులు -24గంటల్లో సమస్యను పరిష్కరించిన మంత్రి నారా లోకేష్ అమరావతి: జగన్ అయిదేళ్ల పాలనలో రాష్ట్రంలోని ఏ వర్గమూ ప్రశాంతంగా నిద్రపోలేదు. ఆ కోవలో వందేళ్లకుపైగా చారిత్రక నేపథ్యం కలిగిన మదనపల్లి బిటి డిగ్రీ కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది కూడా ఉన్నారు. వారంతా గౌరవప్రదమైన అధ్యాపక వృత్తిలో కొనసాగుతున్న గురువులు. 23నెలలుగా వారికి న్యాయబద్ధంగా అందాల్సిన నియామక ఉత్తర్వులు, జీతాలు ఇవ్వకుండా గత […]
Read Moreనారా లోకేష్ “ప్రజాదర్బార్” కు విన్నపాల వెల్లువ
గత ప్రభుత్వం తొలగించిన రేషన్ కార్డులు, పెన్షన్ లు పునరుద్ధరించండి! అమరావతి: గత ప్రభుత్వ హయాంలో తొలగించిన పెన్షన్ లు, రేషన్ కార్డులు పునరుద్ధరించి ఆదుకోవాలంటూ ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ, శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న“ప్రజాదర్బార్ కు” విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. 15వ రోజు “ప్రజాదర్బార్” కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. యువనేతను నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. అనారోగ్యంతో బాధపడుతున్నామని.. ఆర్థిక […]
Read More