Mahanaadu-Logo-PNG-Large

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారా?? : జైరాం రమేశ్

ఆంధ్రప్రదేశకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక హోదా ఇస్తారా అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ప్రశ్నించారు. ఏపీతోపాటు బీహార్ రాష్ట్రానికి హోదా ఇస్తామని గతంలో ఇచ్చిన హామీని మోదీ నెరవేరుస్తారా అని నిలదీశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఆపేస్తారా అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని జైరాం రమేశ్ డిమాండ్ చేశారు.