వైఎస్‌ పేరును చేర్చినందుకే పొన్నవోలుకు పదవి

-జగన్‌ సీఎం అయిన ఆరు రోజులకే గిఫ్ట్‌ -ఎవడో తెలియని లాయర్‌కు ఎందుకు మేలు చేశారు? -ఉండవల్లి కూడా నాతో అదే చెప్పారు -పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి వ్యాఖ్యలు విశాఖపట్నం, మహానాడు: ఏఏజీ పొన్నవోలు వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ప్రశ్నలు సంధించారు. విశాఖలో ఆదివారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జగన్‌ ప్రమాణ స్వీకారం చేసిన ఆరు రోజులకే పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి పదవి వరించింది. వైఎస్‌ పేరును చార్జిషీట్‌లో […]

Read More

కారు కార్ఖానాకు పోయింది

-పంపకాలలో తేడా వచ్చి కేసీఆర్ ఈటెలను బయటకు పంపారు -మోదీ ఉద్యోగం ఊడగొడితేనే మీ ఉద్యోగాలు ఉంటాయి -మల్కాజ్ గిరి కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి: బీఆరెస్ చచ్చిన పాముతో సమానం. కారు కార్ఖానాకు పోయింది… ఇక అది వాపస్ రాదు. అందుకే కేసీఆర్ కారు వదిలి బస్సు ఎక్కారు. కేసీఆర్ బస్సు యాత్ర తిక్కలోడు తిరునాళ్లకు వెళ్లినట్లే ఉంది. వంద రోజుల్లోనే ఐదు […]

Read More

ముస్లిం రిజర్వేషన్లపై జగన్ విషప్రచారం చేస్తున్నాడు

-జగన్ రెడ్డి ఇచ్చిందేమీ లేదు.. కొట్టేసిందే ఎక్కువ -ఐదేళ్లలో దోపిడీలు చేసి ఖజానాలు నింపుకున్నారు -విభజన తర్వాత కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించా -రాయలసీమను నిర్వీర్యం చేశారు -నా ఎస్సీలంటూ దళితుల్ని మోసం చేసిన వ్యక్తి జగన్ -అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేసిన పార్టీ తెలుగు దేశం -ప్రజల అభివృద్దే నా ధ్యేయం -ముస్లిం అభివృద్ధి టీడీపీతోనే -కోడుమూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు […]

Read More

బిడ్డ బెయిల్ కోసం కేసీఆర్ బీజేపీతో ఒప్పందం

-కేసీఆర్, కేటీఆర్ గుండు పగలగొట్టడమే మిగిలింది -రైతులకు రుణమాఫీ చేయొద్దా? -బీజేపీతో వైరం ఉంటే మల్లారెడ్డిని సస్పెండ్ చేయాలి -రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ గెలవాలి -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్. 1978లో ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు బీపీ మండల్ కమిషన్ ఏర్పాటు చేసింది. బీపీ మండల్ కమిషన్ బీసీలకు 27శాతం ఇవ్వాలని సూచించింది. ఆనాడు ఆరెస్సెస్ అనుకూల వర్గాలు ఈ రిజర్వేషన్లను వ్యతిరేకించాయి. సుప్రీంకోర్టు […]

Read More

కేసీఆర్ కారు తూకానికి వెళ్లింది

-బీజేపీ కి ఓట్లు వేస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారట -తెలంగాణలో బీజేపీని బహిష్కరించాలి -దేవుడు గుడిలో ఉండాలి… భక్తి గుండెల్లో ఉండాలి -బండి పోతే బండి ఇస్తామని బండి సంజయ్ చెప్పిండు -బండి రాలే గుండు రాలేదు -కానీ ఇప్పుడు అరగుండు వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నారు -ఎల్బీనగర్ కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు మీరు నన్ను ఆదరించడంవల్లే.. మీ ఆశీర్వాదంతో ఈనాడు ముఖ్యమంత్రిగా మీ […]

Read More

ఓటమికి చివరి మెట్టు..వైసీపీ మేనిఫెస్టో

సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు టీడీపీ నేత సి.రామచంద్రయ్య కడప, మహానాడు : టీడీపీ నాయకుడు సి.రామచంద్రయ్య ఆదివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. జగన్‌ మేనిఫెస్టోపై స్పందించారు. మేనిఫెస్టోతో ప్రజలను ఫూల్స్‌ చేస్తున్నారు. దశ, దిశ లేని మేనిఫె స్టోలో కొత్త హామీలు ఏమీలేవు. ఓటమికి చివరి మెట్టు ఈ మేనిపెస్టో అని వ్యాఖ్యానించారు. అస్పష్టమైన మేనిపెస్టో..తుమ్మడం తధాస్తు అన్నట్లుందని పేర్కొన్నారు. సొంత పార్టీ నేతలే దీనిని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. […]

Read More

టీడీపీలోకి రొంపిచర్ల వైసీపీ నేత కాటం రామిరెడ్డి

వైసీపీలో నియంతృత్వ పోకడల వల్లే బయటకు… అరవిందబాబు, శ్రీకృష్ణదేవరాయలు విజయానికి కృషి చేస్తా నరసరావుపేట, మహానాడు : రొంపిచర్ల మండలం సంతగుడిపాడు గ్రామానికి చెందిన వైసీపీ ముఖ్య నేత కాటం రామిరెడ్డి ఆదివారం ఉమ్మడి కూటమి నరసరావుపేట ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరా యలు, చదలవాడ అరవిందబాబు సమక్షంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వారికి లావు, చదలవాడ పార్టీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు. ప్రస్తుతం […]

Read More

ఆర్యవైశ్యులకు అండగా ఉంటా

వేమూరు టీడీపీ అభ్యర్థి నక్కా ఆనందబాబు తెనాలిలో ఆత్మీయ సమావేశం తెనాలి, మహానాడు : గుంటూరు జిల్లా తెనాలిలోని శుభమస్తు కల్యాణ మండపంలో ఆదివారం వేమూరు నియోజక వర్గ ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది. టీడీపీ అభ్యర్థి నక్కా ఆనందబాబు పాల్గొన్నా రు. ఈ సమావేశంలో ఆర్యవైశ్యుల సమస్యలు, వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలు, రాజకీయ అభివృద్ధి గురించి చర్చించారు. ఆర్యవైశ్యులకు తెలుగుదేశం పార్టీ, తన సహకారం తప్పకుండా ఉంటుందని హామీ […]

Read More

అసమానతలు తొలిగే వరకూ రిజర్వేషన్లు ఉండాల్సిందే

-రిజర్వేషన్లకు ఆరెస్సెస్ వ్యతిరేకం కాదు -మాపై అంతా దుష్ప్రచారమే -రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చిన సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ హైదరాబాద్: దేశంలో రిజర్వేషన్ల కొనసాగింపు విషయంలో తమపై చేస్తున్న విష ప్రచారం మీద రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ హైదరాబాదులో స్పందించారు. రిజర్వేషన్ల విషయంలో ఆరెస్సెస్ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. వాటిని తాము పూర్తిగా సమర్థిస్తున్నామని, అసమానతలు తొలిగే వరకూ రిజర్వేషన్లు కొనసాగాలని […]

Read More

నేనైతే జగన్‌ మొహాన కొట్టేవాడిని

అవినీతి చేయబట్టే మూడు రాజధానులకు తలూపారు వైసీపీ ఎంపీ అభ్యర్థి రోశయ్యపై పెమ్మసాని ఫైర్‌ గుంటూరు: ‘పార్లమెంట్‌ వైసీపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య 700 ఎకరాల గ్రావెల్‌ తవ్వి అక్రమ సంపాదనను వెనకేసుకున్నారు. అందుకే జగన్‌ చెప్పినట్టల్లా ఆడుతున్నారు. మూడు రాజధానులు కావాలని జగన్‌ చెప్పమంటే మాత్రం చెప్పేస్తారా? ప్రజల గురించి ఆలోచించేది లేదా? అదే నేనైతే రాజీనామా చేసి జగన్‌ మొహాన కొట్టి వచ్చేవాడిని’ అని గుంటూరు […]

Read More