• పర్చూరు నియోజకవర్గం, యద్దనపూడి మండలం, యద్దనపూడి గ్రామంలో టెక్కం నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి.
• చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో 10-09-2023న గుండెపోటుతో మృతిచెందిన టెక్కం నాగేశ్వరరావు (57).
• నాగేశ్వరరావు చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి.
• టెక్కం నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న భువనేశ్వరి.
• బాధిత కుటుంబానికి రూ.3లక్షలు ఆర్థికసాయం అందించిన భువనేశ్వరి.