మంత్రి నారాయణను కలిసిన కమిషనర్లు

అమరావతి, మహానాడు:   మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను పలు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వారిలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భావన, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపు రెడ్డి మౌర్య, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కేతన్ గార్గ్ లు ఉన్నారు.

Read More

ఆంధ్రప్రదేశ్ ప్రజలపై రుణ భారం ఎంత?

రాష్ట్ర రుణభారం రూ.9,74,556 కోట్లు ఉన్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం ద్వారా శాసనసభలో వెల్లడించారు. అందులో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాగ్, వార్షిక బడ్జెట్ పత్రాలలో ప్రస్తావించే ఆంధ్రప్రదేశ్ రుణ భారం రు.7,67,869 కోట్లు ఉన్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ రు.7,48,612 కోట్లు ఉన్నదని, శాసనసభకు హాజరు కాకుండా ప్రసారమాధ్యమాలకు తెలియజేశారు. రెండింటి మధ్య తేడా రు.19,257 కోట్లు. అదనంగా, పౌర సరఫరాల శాఖకు మరియు […]

Read More

వృక్షాలను విధ్వంసం చేయకండి

– జన చైతన్య వేదిక గుంటూరు, మహానాడు:   రోడ్ల విస్తరణ, ఆధునీకరణ పనుల్లో వేలాది చెట్లను కోల్పోతున్నామని, స్థానికంగా దుబాయ్ మొక్కగా పిలిచే కోనోకార్పస్ వృక్షాలను తొలగించవద్దని జన చైతన్య వేదిక పేర్కొంది. శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, ప్రముఖ విద్యావేత్త కన్నా మాస్టర్, నేస్తం సహ వ్యవస్థాపకులు టి.ధనుంజయ రెడ్డి, తెలుగు భాషోద్యమ కన్వీనర్ డాII వి.సింగారావుతో పాటు, జన చైతన్య […]

Read More

తెలంగాణలో మళ్లీ ఎల్‌.ఆర్‌.ఎస్‌

– ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు లేకుండా ఎల్‌.ఆర్‌.ఎస్‌ ప్రత్యేక టీముల ఏర్పాటుకు చ‌ర్య‌లు – ద‌ర‌ఖాస్తులు వేగంగా ప‌రిష్క‌రించాల‌ని సూచ‌న‌లు – అధికారుల‌తో స‌మీక్ష సంద‌ర్భంగా ఉప ముఖ్య‌మంత్రి హైదరాబాద్: ప్ర‌జ‌లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత ప‌టిష్టంగా లే అవుట్ రెగ్యులైజేష‌న్ స్కీమ్ (ఎల్.ఆర్.ఎస్‌)ను అమ‌లు చేసేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంది. అందులో భాగంగా ఈ రోజు డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, […]

Read More

రుణమాఫీ దేవుడెరుగు.. వడ్డీ చెల్లించేందుకు కొత్తగా అప్పులు

– ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్: డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామన్న మాట తప్పి, 7 నెలల తర్వాత ఆ ప్రక్రియను ప్రారంభించడం వల్ల రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ముందుగా ఏడు నెలల వడ్డీ చెల్లించాకే, రుణ మాఫీ చేస్తామని బ్యాంకర్లు వేధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన రుణమాఫీ దేవుడెరుగు, వడ్డీ చెల్లించేందుకు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుందని […]

Read More

కాళేశ్వరం పై కాంగ్రెస్ చేసిందంతా దుష్ప్రచారమే

– మేడిగడ్డను సందర్శించిన మాజీమంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి మేడిగడ్డ: కాళేశ్వరం పై కాంగ్రెస్ చేసిందంతా దుష్ప్రచారమే.రైతాంగానికి అందించేందుకు పుష్కలంగా నీళ్లు ఉన్నా.. ఇంత నిర్లక్ష్యమా? ఇప్పుడు నీళ్లు ఇస్తే వాళ్ల బాగోతం బయటపడతదనే భయపడుతున్నరు. ఎన్నికల ముందు కాళేశ్వరం అంతా కొట్టుకుపోయిందని వాళ్ళు చేసిన ప్రచారమంతా తప్పని తెలిపోతుందని పంటలు ఎండపెట్టిండ్రు. ప్రస్తుతం 10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉన్నది. గతంలో 28 లక్షల క్యూసెక్కులకు […]

Read More

రేవంత్ రెడ్డి ద్వంద్వ విధానం బట్టబయలు

-మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ హైదరాబాద్: పీఎం ఫసల్ బీమా యోజన పూర్తిగా విఫలమైందని, ప్రైవేట్ బీమా కంపెనీలకు లబ్ది చేకూర్చడానికే దాన్ని వాడుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ జైరామ్ రమేశ్ విమర్శించారు.అయితే రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అదే పథకానికి రెడ్ కార్పెట్ పరిచి అమలు చేయడానికి రెడీగా ఉండడం గమనార్హం. బీజేపీ అదానీకి దోచిపెడుతోందని రాహుల్ గాంధీ అంటున్నారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం […]

Read More

విభజన కంటే జగన్ పాలనతోనే తీవ్ర నష్టం

• రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభానికి గత ప్రభుత్వమే కారణం • అమరావతి అభివృద్ధిని నిలిపివేయడం వల్ల రాష్ట్రానికి భారీ నష్టం • కేపిటల్ ఎక్స్‌పెండిచర్‌ను తగ్గించడం వల్ల ఆదాయం తగ్గింది • ఫండ్స్ డైవర్ట్ చేశారు.. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారు • జూన్ 2024 నాటికి రూ.9,74,556 కోట్ల అప్పులు.. ఇంకా పెరిగే అవకాశం. – జీరో పావర్టీ మన లక్ష్యం కావాలి – రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై […]

Read More

పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయండి

పంచాయతీరాజ్ వ్యవస్థను గాడిలో పెట్టండి – రాష్ట్ర ఉపాధి హామీ మాజీ కౌన్సిల్ సభ్యులు  అమరావతి, మహానాడు:   గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పంచాయతీలో చేసిన పనులకు, కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులను జగన్ రెడ్డి ప్రభుత్వం కక్ష పూరితంగా నిలిపివేయడంతో 50 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని రాష్ట్ర ఉపాధి హామీ మండలి మాజీ సభ్యులు వీరంకి వెంకట గురుమూర్తి, మొవ్వ లక్ష్మి, సుభాషిని, పోతుగంటి పేరయ్య […]

Read More

రుణాలపై భారం లేకుండా జాగ్రత్త పడండి

డాలరు-రూపాయి మధ్య తేడాతోనే తంటాలు రుణం-గ్రాంట్లపై కేంద్రాన్ని స్పష్టత కోరండి ప్రపంచబ్యాంకు షరతులను నిశితంగా పరిశీలించండి పర్యావరణ షరతులే ప్రధానం ఎన్జీటీ తీర్పు దృష్టిలో పెట్టుకోండి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటుచేయండి సీఎం చంద్రబాబుకు మాజీ ఐఏఎస్ ఈఏఎస్ శర్మ లేఖ విశాఖపట్నం: ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో అమరావతి అభివృద్ధికి 15వేల కోట్ల రూపాయలు కేటాయించిన నేపథ్యంలో.. సీనియర్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ , ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు. […]

Read More