సివిల్స్‌ మూడో ర్యాంకర్‌కు రేవంత్‌ అభినందన

హైదరాబాద్‌: సివిల్స్‌ ఫలితాలలో జాతీయస్థాయిలో మూడో ర్యాంకు సాధించిన పాలమూరుకు చెందిన దోనూరి అనన్యరెడ్డి శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ఆమెను అభినందించారు.