మంత్రి సురేఖ తో నటి రేణూదేశాయ్ భేటీ

హైదరాబాద్: ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణు దేశాయ్ శుక్రవారం జూబ్లిహిల్స్ లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ ని వారింట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాల పై చర్చించారు. భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే ప్రప్రథమంగా నెలకొల్పనున్న గీత యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను […]

Read More

ఉచిత ఇసుక సరఫరాపై  జాగ్రత్త వహించాలి 

– సంయుక్త కలెక్టరు ఏ.భార్గవ్ తేజ గుంటూరు, మహానాడు:  రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత ఇసుక సరఫరాలో తగు చర్యలు తీసుకోవాలని సంయుక్త కలెక్టరు ఏ.భార్గవ్ తేజ అధికారులకు సూచించారు. శుక్రవారం సంయుక్త కలెక్టరు భార్గవ్ తేజ కొల్లిపర మండలంలోని కొల్లిపర, మున్నంగి, తాడేపల్లి మండలంలోని గుండిమెడ ఇసుక స్టాకు పాయింట్లు, ఇసుక రీచ్ కేంద్రాలను సందర్శించారు. సిబ్బంది ఇసుకను ఏ విధంగా సరఫరా చేస్తున్నారో పరిశీలించారు. ఇసుక కోసం ప్రజలు […]

Read More

విద్యార్థి మృతి పట్ల మంత్రి నారాయణ విచారం

అమరావతి, మహానాడు: నెల్లూరులోని కెఎన్నార్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి మృతి పట్ల మంత్రి నారాయణ విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  పాఠశాలలో గోడ కూలి తొమ్మిదో తరగతి చదువుతున్న గురు మహేంద్ర(14) అనే విద్యార్థి మృతి చెందడం బాధాకరమన్నారు. ఈ ఘటనపై విచారణకు నెల్లూరు జిల్లా డీఈవోకు ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల పరిహారం మంత్రి నారాయణ […]

Read More

రోడ్ల మధ్యలో ఎలాంటి ఫ్లెక్సీలు ఉండకూడదు

-వ్యాధులు ప్రబలకుండా తాగునీటి పరీక్షలు  -అన్న క్యాంటీన్లు త్వరగా పూర్తి చేయాలి -మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లకు దిశానిర్దేశం  -మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ  అమరావతి, మహానాడు:  రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో రోడ్లపై, సెంట్రల్ డివైడర్లలో ఉన్న అన్ని రకాల ఫ్లెక్సీలను తొలగించాలని మున్సిపల్,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులకు సూచించారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన పలు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లతో మంత్రి నారాయణ పరిచయ సమావేశం […]

Read More

జగన్ రెడ్డి ముందు గోబెల్స్ కూడా పనికిరాడు

-మంత్రి అనగాని సత్యప్రసాద్ అమరావతి: పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డిని మించిన గోబెల్స్ ప్రపంచంలోనే లేరని, నిజానికి గోబెల్స్ కూడా జగన్ ముందు దిగదిడుపేనని రాష్ర్ట రెవిన్యూ, రిజిస్ర్టేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు. జగన్కు ధైర్యం ఉంటే రాజకీయ హత్యల వివరాలు చెప్పగలరా అని ప్రశ్నించారు. నారా లోకేష్ గారి రెడ్ బుక్ ను చూస్తుంటే జగన్ వెన్నులో వణకు పుడుతోందని, తాను […]

Read More

ఆ బ్రాండ్లు బాబు హయాంలోనివే

– మేం ఒక్క డిస్టలరీకి అనుమతివ్వలేదు – మేం మద్యం షాలుల్లో డిజిల్ విధానం ప్రవేశపెట్టాం – ప్రభుత్వ వైట్‌ పేపర్ల పై మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ తాడేపల్లి: 2014–19 మధ్య అప్పుడు 4,380 మద్యం దుకాణాలకు అనుమతి ఇస్తే.. అదే సంఖ్యలో వాటికి అనుబంధంగా పర్మిట్‌ రూమ్‌లు కొనసాగాయి. మరోవైపు విచ్చలవిడిగా ఊరూరా.. 43 వేలకు పైగా బెల్ట్‌షాపులు. వాటిలో మద్యం గరిష్ట చిల్లర […]

Read More

రెగ్యులర్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదు

– అందుకే ఓట్‌ ఆన్‌ అకౌంట్ – బాబు ప్రమాణ స్వీకారం చేసే నాటికి రాష్ట్ర ఖజానాలో రూ.7 వేల కోట్లు ఉన్నాయి – ఆంధ్రప్రదేశ్‌ అంటే అరాచకం. ఆటవికం. రెడ్‌బుక్‌ పాలన – క్యాంప్‌ ఆఫీస్‌లో మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి: కూటమి ప్రభుత్వం తన పాలనలో జరిగిన అక్రమాలకు సంబంధించి.. విడుదల చేస్తున్న శ్వేతపత్రాలపై జగన్ స్పందించారు. ఆ మేరకు తన వద్ద […]

Read More

కవితకు మరోసారి నిరాశే

– కస్టడీ పొడిగించిన అవెన్యూ కోర్టు న్యూ ఢిల్లీ : మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కే సీఆర్ కూతురు కవితకు కష్టాలు కొనసాగుతున్నాయి. మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ఇప్పట్లో బయటకు వచ్చే సూచనలు కనిపించడం లేదు.ఈడీ, సీబీఐ వద్ద బలమైన సాక్ష్యాలు ఉండడంతో కవిత బెయిల్ పిటిషన్లు తిరస్కర ణకు గురవుతున్నాయి. తాజాగా ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు ఎమ్మెల్సీ కవిత జ్యుడీ షియల్‌ […]

Read More

రాబందుల కంటే హీనంగా జగన్

– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు  వినుకొండ , మహానాడు:  శవం కనిపిస్తే రాబందుల కంటే హీనంగా జగన్ ప్రవర్తన ఉందని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. జగన్.. దమ్ముంటే రాజకీయ హత్యలకు సంబంధించిన మూడు వివరాలైనా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తన కుంటుంబ సభ్యుల గురించి జగన్ అసత్యాలు చెప్తున్నాడని ధ్వజమెత్తారు. ఇద్దరు రౌడీలు గొడవ పడితే ఢిల్లీ వెళ్లి గొడవ చేస్తావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. […]

Read More

చదువుల తల్లికి మంత్రి లోకేష్ ఆర్థిక సాయం

– వ్యక్తిగత నిధుల నుంచి ట్యూషన్ ఫీజు అందజేత అమరావతి: లోకేషన్నా కష్టాల్లో ఉన్నానని అంటే చాలు… క్షణం ఆలోచించకుండా ఆపన్న హస్తం అందించే పెద్దమనసు యువనేత నారా లోకేష్ ను కోట్లాదిమంది ప్రజలకు ఆత్మబంధువుగా మార్చింది. అధికార పరిధిలో ఉన్నా, లేకపోయినా తమవంతు సాయం అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు రాష్ట్ర విద్య, ఐటిశాఖల మంత్రి నారా లోకేష్. ప్రజాదర్బార్ ద్వారా తమ వద్దకు వస్తున్న వారికి అవకాశమున్న […]

Read More