మంగళగిరి: ఫలితాల అనంతరం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.
మంగళగిరి: ఫలితాల అనంతరం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.
© Mahanaadu 2023 | All Copyrights Reserved