లలితా జ్యువెలిరీ మార్ట్ లిమిటెడ్ అధినేత ఎం.కిరణ్ కుమార్ వరద బాధితుల కోసం రూ. కోటి విరాళం అందించారు. సీఎం చంద్రబాబు నాయుడుని విజయవాడ కలెక్టరేట్ లో సోమవారం కలిసి ఈ చెక్కు అందించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ ని సీఎం చంద్రబాబు అభినందించారు.
లలితా జ్యువెలిరీ మార్ట్ లిమిటెడ్ అధినేత ఎం.కిరణ్ కుమార్ వరద బాధితుల కోసం రూ. కోటి విరాళం అందించారు. సీఎం చంద్రబాబు నాయుడుని విజయవాడ కలెక్టరేట్ లో సోమవారం కలిసి ఈ చెక్కు అందించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ ని సీఎం చంద్రబాబు అభినందించారు.
© Mahanaadu 2023 | All Copyrights Reserved