మర్యాదపూర్వక కలయిక

అమరావతి, మహానాడు: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నర్సరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు, గురజాల శాసన సభ్యుడు యరపతినేని శ్రీనివాసరావుతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని మర్యాద పూర్వకంగా కలిసిన శాసన మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి.