గన్నవరం ఎయిర్‌పోర్టులో జగన్‌కు ఘనస్వాగతం

గన్నవరం: లండన్‌ నుంచి రాష్ట్రానికి చేరుకున్న సీఎం జగన్మోహన్‌రెడ్డి కుటుం బానికి గన్నవరం ఎయిర్‌ పోర్టులో ఆ పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఎంపీ లు విజయసాయిరెడ్డి, నందిగం సురేష్‌, మంత్రులు జోగి రమేష్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, కొట్టు సత్యనారా యణ, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, వెలంపల్లి శ్రీనివాసరావు, కైలే అనీల్‌కుమార్‌, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, టి.జె.సుధాకర్‌బాబు, కోన రఘుపతి, ముదునూరి ప్రసాదరాజు, శిల్పా చక్రపాణిరెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, రుహుల్లా, మొండితోక అరుణ్‌కుమార్‌, మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు, విజయవాడ వెస్ట్‌ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్‌ ఆసిఫ్‌, గుంటూరు ఈస్ట్‌ ఎమ్మెల్యే అభ్యర్థి నూర్‌ ఫాతిమా, ఏలూరు పార్లమెంట్‌ వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్‌ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.