అమరావతి: కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నా మని డీజీపీ హరీష్గుప్తా వెల్లడిరచారు. జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాల ను నిషేధించాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని హోటల్స్, లాడ్జీలలో తనిఖీలు నిర్వహించి అనుమాని తులను అదుపులోకి తీసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తల ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.