ఆ మహిళా కానిస్టేబుల్ కి ఛార్జ్ మెమో!

గుంటూరు, మహానాడు: జగన్ తో గుంటూరులో ఫోటో దిగిన అనంతపురానికి చెందిన మహిళా కానిస్టేబుల్‌ ఆయేషాబాకు ఛార్జ్ మెమో జారీ అయింది. విధిలో ఉండి నిర్లక్ష్యంగా వహించినందుకు వివరణ ఉన్నతాధికారులు కోరారు.