Mahanaadu-Logo-PNG-Large

సీఎం రేవంత్‌ను కలిసిన సివిల్స్‌ ర్యాంకర్‌

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సోమవారం సివిల్స్‌-2023 ఆల్‌ ఇండియా 27వ ర్యాంకర్‌ సాయికిరణ్‌ నందాల మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి అభినందించారు. సాయికిరణ్‌ ది కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం వెల్చాల గ్రామం.