జిల్లాలకు ఇన్‌ఛార్జీలు

– ఏపీ సర్కారు కీలక నిర్ణయం

అమరావతి, మహానాడు: ఆంధ్రప్రదేశ్ లోని ఎన్డీయే సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. 26 జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌ మంత్రులను మంగళవారం నియమించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం, ఇతర సమీకరణాల ఆధారంగా ఆయా జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌ మంత్రులను నియమించారు. కొందరికి రెండేసి జిల్లాలను అప్పగించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

– విజయనగరం – అనిత
– శ్రీకాకుళం – కొండపల్లి శ్రీనివాస్
– పార్వతీపురం మన్యం, కోనసీమ – అచ్చెన్నాయుడు
– విశాఖ – బాలవీరాంజనేయస్వామి
– అల్లూరి – సంధ్యారాణి
– అనకాపల్లి – కొల్లు రవీంద్ర
– కాకినాడ – నారాయణ
– కర్నూలు, తూ.గో – నిమ్మల రామానాయుడు
– పల్నాడు, ప.గో – గొట్టిపాటి రవికుమార్
– ఎన్టీఆర్‌ జిల్లా – సత్యకుమార్
– కృష్ణా – వాసంశెట్టి సుభాష్‌
– గుంటూరు – కందుల దుర్గేష్‌
– బాపట్ల – పార్థసారథి
– ప్రకాశం – ఆనం రామనారాయణరెడ్డి
– నెల్లూరు – ఫరూఖ్‌
– నంద్యాల – పయ్యావుల కేశవ్
– అనంతపురం – టీజీ భరత్
– శ్రీసత్యసాయి, తిరుపతి – అనగాని సత్యప్రసాద్
– కడప – సవిత
– అన్నమయ్య – బీసీ జనార్దన్‌ రెడ్డి
– ఏలూరు – నాదెండ్ల మనోహర్
– చిత్తూరు – రాంప్రసాద్‌రెడ్డి