బాండ్లు, ఎన్సిడి ల ద్వారా ₹12 వేల కోట్ల నిధులను సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపినట్లు ఎన్సిడి వెల్లడించింది.. ప్రైవేట్ ప్లేస్మెంట్ కింద విడతల వారీగా బాండ్లను విక్రయించ నున్నట్లు సెబీ ఫైలింగ్లో పేర్కొంది. ఈ బాండ్ల టెన్యూర్, లిస్టింగ్ వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. FY24 లో ₹1,81,166 కోట్ల ఆదాయం ఆర్జించిన ఎన్సిడి షేర్ ధర బిఎస్ఈ లో ప్రస్తుతం ₹379.50 గా ఉంది..