గుంటుపల్లి నాగేశ్వరరావు కన్నుమూత

అనారోగ్య కారణాలతో బాధపడుతూ, నరసరావుపేట లోని మహాత్మా గాంధీ హాస్పిటల్ నందు చికిత్స పొందుతు జాతీయ క్రమశిక్షణా సంఘం సభ్యులు గుంటుపల్లి నాగేశ్వరరావు కన్నుమూత..గత 30 సవత్సరాల గా టీడీపీ లో మంచి హోదాలో ఉన్న గుంటుపల్లి నాగేశ్వరావు..