పంజాబ్: చివరిదశ పోలింగ్ సందర్భంగా జలంధర్లో మాజీ క్రికెటర్, ఆప్ రాజ్యసభ ఎంపీ హర్భజన్సింగ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… ఈ రోజు మనందరికీ చాలా ముఖ్యమైన రోజు.. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేసి మీ కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోం డి అని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అలాగే యూపీలోని గోరఖ్పూర్లో బీజేపీ అభ్యర్థి, సినీనటుడు రవికిషన్ ఓటువేశారు. దేశాన్ని ‘విశ్వ గురువు’గా మార్చే వారికి ఓటేసినట్లు తెలిపారు.