విదేశీ పర్యటనకు జగన్‌ దంపతులు

అమరావతి:  సీఎం జగన్మోహన్‌రెడ్డి, సతీమణి భారతి శుక్రవారం రాత్రి 11 గంటలకు లండన్‌ బయలుదేరి వెళ్లనున్నారు. యూకే, స్విట్జర్లాండ్‌లో పర్యటిం చేందుకు కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.