Mahanaadu-Logo-PNG-Large

ప్రత్తిపాటి సమక్షంలో టీడీపీలో చేరికలు

చిలకలూరిపేట, మహానాడు : చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు క్యాంపు కార్యాలయంలో శనివారం చిలకలూరిపేట 17వ వార్డుకు చెందిన 20 ఎస్సీ కుటుంబాలు, బొప్పూడి నుంచి 20 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. పుల్లారావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎస్‌, డీజీపీని బదిలీ చేయకుండా రాష్ట్రంలో నిష్పాక్షిక ఎన్నికలు అసాధ్యమని తెలిపారు.