పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు : సత్తెనపల్లి రూరల్ మండలం గుడిపూడి గ్రామంలో మాతృశ్రీ అచ్చమాంబ తిరునాళ్ల మహోత్స వం సందర్భంగా మంగళవారం ఆలయాన్ని సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఆయన వెంట కూటమి నాయకులు ఉన్నారు.