– విజయవాడ వరద బాధితులను ఆదుకోవటం కోసం ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపుతో దాతలు పెద్దఎత్తున ముందుకు వచ్చారు. భారీగా నిత్యవసరాలు,దుప్పట్లు,చీరలు దాతలు ఎమ్మెల్యే కార్యాలయానికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ… దాతలు పెద్ద ఎత్తున ముందుకు రావటం అభినందనీయమన్నారు. 15 లక్షల రూపాయల నిత్యావసరాలను, దాదాపు 2000 కుటంబాలకు అందేటట్లు, వీటిని ఒక కిట్ల మాదిరిగా తయారు చేసి బుధవారం విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పంపిణీ చేస్తారన్నారు.
విరాళాలు
శివలీల – 100 దుప్పట్లు,100 చీరలు
పంచుమర్తి అనురాధ – 100 దుప్పట్లు
రత్న – 100 దుప్పట్లు,100 చీరలు
ఉప్పుటూరి శ్రీనివాస్ 100 దుప్పట్లు,100 చీరలు
కందిమళ్ల స్వప్న – 100 దుప్పట్లు
గంటా మౌలిక – 100 దుప్పట్లు
శాకాంబరీ హైట్స్ నివాసులు – 150 నిత్యావసర సరుకులు కిట్లు
ఆర్ ఆర్ ఎస్టేట్ – 100 నిత్యావసర సరుకులు కిట్లు
సుధాకర్ రెడ్డి అండ్ ఫ్రెండ్ సర్కిల్ – రూ. 2 లక్షల మెడిసిన్
కాసికల శివ నాగేంద్రం – 60 దుప్పట్లు
నంది సరస్వతి – టవల్స్ 40, దుప్పట్లు 50
*పెంట్యాల సీతమ్మ అండ్ టీం (ప్రొవిజిన్స్)
రైస్ 20 బాగ్స్ (25కేజీలు)
ఆయిల్ – 20 లీటర్లు
పంచదార – 20 కేజీలు
చింతపండు – 20 కేజీలు
కందిపప్పు – 22కేజీలు
గోధుమ పిండి – 20 కేజీలు
కెవి సుబ్బమ్మ – బెడ్ షీట్లు 10, టవల్స్ 10, సారీస్ – 12
యన్ స్వరూపా – బెడ్ షీట్లు 10, టవల్స్ 10, సారీస్ – 12
డి. కిరణ్ – 500 చీరలు
డాక్టర్ హరికృష్ణ – టమాటాలు – 2 బాక్స్ లు, బంగాళా దుంపలు – 2 బస్తాలు, మిర్చి – 2 బస్తాలు
షేక్ ఖాసీం – సారీస్, టవల్స్ , షర్ట్స్
వనమా నరేంద్ర – చిన్నపిల్లల చిరుతిండి పదార్ధాలు
ఈ కార్యక్రమంలో ముత్తియని రాజేష్, ములక సత్య వాణి రెడ్డి, మాదాల శైలజ, ఉప్పుటూరి శ్రీనివాసరావు, రత్న, మానం పద్మ శ్రీరామ్ బాబు, నేపాకా పద్మ, పేరం అనిత తదితరులు పాల్గొన్నారు.