సినీ నటుడు ప్రభాస్‌ భారీ విరాళం

విజయవాడ, మహానాడు: సినీ నటుడు ప్రభాస్‌ భారీ విరాళం ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు 5 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించారు. వరదలకు గురైన ప్రాంతాల్లో ప్రజలకు భోజనాలు, మంచినీరు ఏర్పాటు చేశారు.