అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును “శ్రీ విజయపురం”గా కేంద్ర ప్రభుత్వం మార్చింది. అండమాన్ రాజధానిగా “శ్రీ విజయపురం”ని మారుస్తున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.
అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును “శ్రీ విజయపురం”గా కేంద్ర ప్రభుత్వం మార్చింది. అండమాన్ రాజధానిగా “శ్రీ విజయపురం”ని మారుస్తున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.
© Mahanaadu 2023 | All Copyrights Reserved