Mahanaadu-Logo-PNG-Large

మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత ప్రచారం

మైలవరం, మహానాడు : మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్‌ శుక్రవారం మైలవరం మండలం మర్సుమల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్‌, మైలవరం నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) పాల్గొన్నారు. అనంతరం కూటమి కార్యాలయాన్ని ప్రారంభించారు. బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.