Mahanaadu-Logo-PNG-Large

శ్రీవారిని దర్శించుకున్న టీడీపీ నేత రాజేంద్రప్రసాద్‌

తిరుమల, మహానాడు : తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబు రాజేంద్రప్రసాద్‌ శుక్రవారం తిరుమల శ్రీవారి ని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, కూటమి గెలిచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు జూన్‌ 9న ప్రమాణస్వీకారం చేయాలని మొక్కుకున్నట్లు చెప్పారు. ఆయన వెంట సింగంశెట్టి సుబ్బరామయ్య, చుక్క ధనుంజయ్‌ యాదవ్‌, కిరణ్‌ తదితరులు ఉన్నారు.