జెండా ఎగరవేసి దేశ సమగ్రతను చాటాలి

హర్ ఘర్ తరంగా 3.0 లో భాగంగా ప్రతీ పౌరుడు తమ ఇంటి వద్ద జాతీయ జెండా ఎగరవేసి దేశ సమగ్రతను చాటాలని పల్నాడు జిల్లా, పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అధికారులు భాష్యం ప్రవీణ్ కి జాతీయ జెండాని బహూకరించారు.