ఎలక్ట్రిసిటీ అధికారుల దృష్టికి వినుకొండ సమస్యలు

వినుకొండ, మహానాడు: వినుకొండ నియోజకవర్గంలో నెలకొన్న కరెంటు సమస్యలను ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు బుధవారం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు. వీలైనంత త్వరగా చర్యలు చేపడతామని అధికారులు ఎమ్మెల్యేకు తెలిపారు.