– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చంద్రగిరి టిడిపి అభ్యర్థి పులివర్తి నాని పై వైకాపా మూక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థలో గెలుపు ఓటములు సహజం. అపజయం తప్పదనే సంకేతాలతో వైకాపా తన ఫ్యాక్షన్ విషసంస్కృతికి తెరలేపింది. పద్మావతి మహిళ యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలించేందుకు వచ్చిన పులివర్తి నానిపై వైకాపా మూక దాడి దిగ్భ్రాంతికి గురిచేసింది. నాని అన్నతో మాట్లాడాను. గాయపడిన […]
Read Moreరేవంత్ ఒక ఫేక్ ముఖ్యమంత్రి
ఐదు నెలల్లో అప్పులతో సంక్షోభం కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం ఖాయం బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ హైదరాబాద్, మహానాడు : పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 370, ఎన్డీఏ కూటమికి 400 సీట్లు రాబోతున్నాయని పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లా డారు. కేంద్రంలో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా కూడా […]
Read Moreసీబీఐ కోర్టులో జగన్కు ఊరట
ఢిల్లీ : ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి సీబీఐ కోర్టులో ఊరట లభించింది. ఆయన విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతిస్తూ తీర్పు చెప్పింది. జగన్ కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని గతంలో కోర్టును కోరారు. దీనిపై మంగళవారం విచార ణ జరగ్గా ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు యూకే వెళ్లడానికి కోర్టు అనుమతి ఇచ్చింది.
Read Moreలబ్ధిదారులకు రూ.14 వేల కోట్లు జమ చేయండి
ప్రభుత్వానికి అమరావతి బహుజన ఐకాస వినతి అమరావతి, మహానాడు : ఎన్నికల నిబంధనలను పురస్కరించుకుని ఎలక్షన్ కమిషన్ అభ్యంతరాలు నేపథ్యంలో ఆగిపోయిన రూ.14 వేల కోట్ల పైనే నగదును ప్రభుత్వం వెంటనే నవరత్నాల లబ్ధిదా రులకు జమ చేయాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య మంగళవారం ఒక ప్రకటనలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని కోరారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు ముఖ్యమంత్రి జగన్ ఆరుసార్లు […]
Read More‘వేట్టయాన్’ షూటింగ్ పూర్తి చేసిన సూపర్ స్టార్ రజినీకాంత్
సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో జై భీమ్ ఫేమ్ టీ.జే. జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వేట్టయాన్’ అనే చిత్రం రూపొందుతోంది. ప్యాన్ ఇండియన్ రేంజ్లో ఎన్నో ప్రముఖ చిత్రాలను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సుభాస్కరన్ భారీ ఎత్తున ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ వంటి భారీ తారాగణం నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన […]
Read Moreఅల్లు శిరీష్ “బడ్డీ” నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్
అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “బడ్డీ”. గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న బడ్డీ సినిమా నుంచి ఈ రోజు ఫస్ట్ […]
Read Moreఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్
అమరావతి : సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో భారీ పోలింగ్ నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 81.3 శాతం పోలింగ్ నమోదైంది. పోస్టల్ బ్యాలెట్లతో కలుపుకుంటే ఇది 83 శాతం దాటే అవకాశం ఉంది. సోమవారం అర్ధరాత్రి వరకు ఓటింగ్ కొనసాగింది. 2019లో 79 శాతం పైనే నమోదు కాగా ఈసారి 83 శాతం దాటే అవకాశం కనిపిస్తుండటంతో పెరిగిన ఓటింగ్ ఎవరికి అనుకూలమో ఆయా పార్టీలు లెక్కలు వేస్తున్నాయి. ఆయా జిల్లాలో […]
Read More‘సరిపోదా శనివారం’ అల్యూమినియం ఫ్యాక్టరీలో హ్యుజ్ క్లైమాక్స్ షూటింగ్
నేచురల్ స్టార్ నాని తన అప్ కమింగ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోద శనివారం’లో సూర్య పాత్రలో మునుపెన్నడూ చూడని ఇంటెన్స్ పవర్-ప్యాక్డ్ క్యారెక్టర్లో కనిపించనున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ అడ్రినలిన్తో కూడిన యూనిక్ అడ్వంచర్ ని భారీ కాన్వాస్పై హై బడ్జెట్తో డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా చిత్ర బృందం క్లైమాక్స్ […]
Read Moreమే 17న హారర్ ‘మిరల్’
ప్రేమిస్తే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన భరత్ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ మూవీ ‘మిరల్’తో మే 17న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. భరత్ హీరోగా, వాణి భోజన్ హీరోయిన్గా విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కించిన ‘మిరల్’ మూవీని సీహెచ్ సతీష్ కుమార్ నిర్మించారు. హారర్, సస్పెన్స్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్గా రాబోతోన్న ఈ చిత్రానికి ఎం శక్తివేల్ దర్శకత్వం వహించారు. రీసెంట్గా విడుదల చేసిన ట్రైలర్ […]
Read Moreకారంపూడిలో అనుచరులతో పిన్నెల్లి సోదరుడి బీభత్సం
టీడీపీ సానుభూతిపరుల ఇళ్లు, హోటళ్ల ధ్వంసం ఘర్షణలో సీఐ నారాయణస్వామికి తీవ్రగాయాలు మోహరించిన ఇరువర్గాలు…తీవ్ర ఉద్రిక్తత కారంపూడి, మహానాడు : కారంపూడి పట్టణంలో వైసీపీ నాయకులు బీభత్సం సృష్టించారు. ముందుగా మండ లంలోని పేట సన్నగండ్ల గ్రామంలో సోమవారం రాత్రి కొందరు వైసీపీ నాయకులు ఇళ్లపై దాడులు జరగడంతో పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులపై టీడీపీ శ్రేణులు రాయి విసిరటంతో వివాదం చెలరేగింది. దీంతో భారీ కాన్వాయ్లో రాడ్లు, […]
Read More