ఫైనల్లో సన్ రైజర్స్ ఘోర పరాజయం

ఐపీఎల్-2024 విజేత కోల్ కతా నైట్ రైడర్స్ ఐపీఎల్-2024 చాంపియన్ గా కోల్ కతా నైట్ రైడర్స్ అవతరించింది. విజేతగా నిలవాలన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఆశలు నెరవేరలేదు.  కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఫైనల్లో పాట్ కమిన్స్ నాయకత్వంలోని సన్ రైజర్స్ అన్ని రంగాల్లో విఫలమైంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో కోల్ కతా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం […]

Read More

ఢిల్లీకి రాజెవరు?

కేంద్రంలో అధికారం ఎవరి వైపు? కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ వస్తుందా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి వస్తుందా అనేది ఒక చర్చ. గత ఎన్నికల్లో భాజపాకు 303 సీట్లతో సంపూర్ణ మెజారిటీ వస్తే కాంగ్రెస్ పార్టీకి 52 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఓటు శాతం చూసినా భాజపాలో సగం మాత్రమే. ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి రావాలి అంటే కాంగ్రెస్ భారీగా సీట్లు ఓట్లు పుంజుకోవాలి భాజపా […]

Read More

కుప్పం పౌల్ట్రీ ఫారంలో అగ్ని ప్రమాదం

-3600 కోళ్లు అగ్నికి ఆహుతి -విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది -కుప్పం సరిహద్దులోని తమిళనాడు రాష్ట్రం వానియంబడి సమీపంలో ప్రమాదం చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దులోని తమిళనాడు రాష్ట్రం వానియంబడి సమీపంలో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వానియంబడీకి చెందిన రమేష్ తన వ్యవసాయ పొలం వద్ద పౌల్ట్రీ ఫారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. పది రోజుల క్రితం రమేష్ […]

Read More

అబద్ధాలు ప్రచారం చేస్తే సహించం

బీజేపీ, బీఆర్‌ఎస్‌ అక్కసుతోనే బురద జల్లుతున్నాయి పౌరసరఫరా శాఖలో గత ప్రభుత్వం అప్పులు తెలియదా? అబద్ధాలు మాట్లాడితే నాయకులు కాలేరు..వాస్తవాలు చెప్పండి మిల్లర్ల తప్పుకు ప్రభుత్వాన్ని బద్నాం చేస్తారా? తడిసిన ధాన్యాన్ని కొన్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్‌ పార్టీ మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఏలేటి, కేటీఆర్‌ ఆరోపణలకు కౌంటర్‌ హైదరాబాద్‌, మహానాడు : బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ ఆరోపణలపై ఆదివారం మీడియా సమావేశంలో మంత్రి […]

Read More

ఏబీ వెంకటేశ్వరరావు పోస్టింగ్ పై ఉత్కంఠ

(అన్వేష్) సీనియర్ ఐపీఎస్ ఏబీవీ రిటైర్మెంట్ కు ఇంకా 4 రోజులే సమయం ఉంది. పోస్టింగ్ లో ఉండి రిటైర్మెంట్ తీసుకోవాలన్న పట్టుదలతో సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు పోరాడుతున్నారు. ఏబీవీ సస్పెన్షన్ రద్దు చేస్తూ ఈ నెల 8న క్యాట్ తీర్పు ఇచ్చింది. క్యాట్ తీర్పు తర్వాత కూడా ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. క్యాట్ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళింది. కోర్టులో 4 రోజుల క్రితం ఇరు […]

Read More

ఇవిగో మీ భూదందా ఆధారాలు…

సీబీఐ, సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించండి ఆరోపణలు రుజువు చేయలేకపోతే ఏ శిక్షకైనా సిద్ధం జవహర్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన పీతల మూర్తి మూడుసార్లు రహస్యంగా విశాఖకు ఎందుకొచ్చారు? మీ కుమారుడి నేతృత్వంలో అగ్రిమెంట్లు కుదుర్చుకోలేదా? రైతులకు ప్రీ హోల్డ్‌ సర్టిఫికెట్లు ఇచ్చింది నిజం కాదా? వాటికి సంబంధించి రిజిస్ట్రేషన్లు నిలిపివేయగలరా? మీడియా ముందు కలెక్టర్‌ ఇచ్చిన ఆధారాలతో వెల్లడి విశాఖపట్నం :  సీఎస్‌ జవహర్‌రెడ్డిపై భూ దందా ఆరోపణలు చేసిన […]

Read More

పిన్నెల్లి హత్యకు పోలీసులతో టీడీపీ కుట్రలు

కారంపూడి విధ్వంసం వారిదే ప్రధాన హస్తం పల్నాడు ఐజీ నేతృత్వంలోనే బరితెగించారు మారణాయుధాలతో పచ్చమూకల దాడులు ఆపకుండా ముందే వెళ్లిపోయిన పోలీసులు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టలేదు వైసీపీ నేతల ఇళ్లు, షాపులే లక్ష్యంగా తెగబడ్డారు ఎన్నికల సంఘం తీరు దుర్మార్గంగా ఉంది జూన్‌ 4 తర్వాత అందరి ఆటలు సాగవ్‌ మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని తాడేపల్లి, మహానాడు : వైసీపీ కేంద్ర కార్యాలయంలో […]

Read More

మహేశ్వర్‌రెడ్డి, కేటీఆర్‌కు ఉత్తమ్‌ హెచ్చరిక

నోరుజాగ్రత్త…ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు..ఒక్కటీ నిజం లేదు డిఫాల్ట్‌ మిల్లర్ల కోసమే వారిద్దరూ మాట్లాడుతున్నారు తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొంటున్నాం సన్నబియ్యం ఒక్క గింజ కూడా కొనలేదు మిల్లర్లను కలవాల్సిన అవసరం లేదు హైదరాబాద్‌, మహానాడు : గాంధీభవన్‌లో ఆదివారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మీడియా సమావేశంలో కేటీఆర్‌, మహేశ్వర్‌రెడ్డిపై ఫైర్‌ అయ్యారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి ప్రభుత్వంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. […]

Read More

ఆంధ్ర ప్రైమ్‌ హాస్పిటల్‌ మెగా వైద్యశిబిరం

470 మందికి పైగా వైద్యపరీక్షలు సేవలందించిన సూపర్‌స్పెషాలిటీ వైద్యులు గుంటూరు, మహానాడు : గుంటూరు కార్పొరేషన్‌ పరిధిలోని ఏటుకూరులో ఆంధ్ర ప్రైమ్‌ హాస్పిటల్‌ ఆధ్వ ర్యంలో ప్రతి ఆదివారం ఆరోగ్య వారం కార్యక్రమంలో భాగంగా ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. 11 మంది సూపర్‌ స్పెషాలిటీ వైద్యులు వైద్యసేవలు అందించారు. సుమారు 470 మంది పాల్గొనగా వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఆంధ్ర ప్రైమ్‌ […]

Read More

తెలుగు సాహిత్యానికి బుద్ధప్రసాద్‌ కృషి ప్రశంసనీయం

మండలి జన్మదిన వేడుకల్లో గజల్‌ శ్రీనివాస్‌ శ్రీరమణ వ్యాసరమణీయం పుస్తకం అంకితం అవనిగడ్డ, మహానాడు : తెలుగు సాహిత్యానికి మండలి బుద్ధప్రసాద్‌ కృషి ప్రశంసనీయమని, ఆయన తెలుగు ప్రజల అభిమానధనుడని గజల్‌ మ్యాస్ట్రో గజల్‌ శ్రీనివాస్‌ కొనియా డారు. ఆదివారం అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌ 68వ జన్మదిన వేడుకలు కృష్ణా జిల్లా రచయితల సంఘం, దివిసీమ సాహితీ సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా […]

Read More