స్పా కేంద్రం ముసుగులో యువతులతో వ్యభిచారం

రాజమహేంద్రవరం: స్పా కేంద్రం ముసుగులో యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడి చేశారు. ఏవీ అప్పారావు రోడ్డులో జిమ్, కేంద్రం నిర్వహిస్తున్నారు. అందులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం పోలీసులు దాడి చేశారు. ముగ్గురు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు.