జగన్ మద్యం అక్రమాలు, అరాచకాలపై లోతైన దర్యాప్తు అవసరం: ప్రత్తిపాటి

-ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్తిపాటి పుల్లారావు శుభాకాంక్షలు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మద్యం అక్రమాలు, అరాచకాలపై లోతైన దర్యాప్తు అవసరం అన్నారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. కేవలం తన అక్రమార్జన కోసం లక్షలమంది ప్రజల ఆరోగ్యాల్ని బలిపీఠంపైకి నెట్టి దుర్మార్గాలకు తగిన శాస్తి జరిగి తీరాలని ఆయన ఆకాంక్షించారు. ఇదే సమయంలో అయిదేళ్లుగా రాష్ట్ర ప్రజల ఆరోగ్యాలు గుల్ల చేసిన జే-బ్రాండ్ మద్యం దుష్పరిణామాలపై […]

Read More

వచ్చేవారమే పీఎం-కిసాన్ నిధులు

2 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో రైతులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం-కిసాన్ పథకం 17వ విడత నిధుల విడుదలకు తేదీ ఖరారైంది. జూన్ 18న రూ. 2 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ […]

Read More

టీటీడీ లో ధర్మారెడ్డి ఓ నియంత

టిటిడి లో అ”ధర్మ” పాలన అంతమైంది బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్హత లేకపోయినా “సకల శాఖల” అధికారిగా,ఫుల్ అడిషనల్ చార్జ్ ఈవోగా పెత్తనం చెలాయించిన ధర్మారెడ్డిని తొలగించి సీనియర్ సిన్సియర్ ఐఏఎస్ అధికారి శ్యామల రావు ని ఎన్డీఏ ప్రభుత్వం ఈఓ గా నియమించడం శ్రీవారి భక్తుల విజయంగా భావిస్తున్నాం అన్నారు! నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తిరుమల శ్రీవారి […]

Read More

జగదీశ్వర్‌రెడ్డిని ఆధారాలతో నిందితుడిగా నిలబెట్టండి

ఆర్థిక వ్యవస్థపై రేవంత్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్దమా? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డా. ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోళ్లు, ఇరిగేషన్ శాఖకు సంబంధించి ప్రాజెక్టుల ఒప్పందాల్లో జరిగిన అక్రమాలు, కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణంపై విచారణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డా. ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ తీవ్రంగా ఎండగట్టారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన […]

Read More

జిల్లాలపై రేవంత్ దృష్టి

– 20 మంది కలెక్టర్ల బదిలీ హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో తెలంగాణలో జిల్లా స్థాయిలో పరిపాలనపై సీఎం రేవ ంత్‌రెడ్డి సర్కారు పూర్తి స్థాయి దృష్టి సారించింది. అందులో భాగంగా భారీ స్థాయిలో కలెక్టర్ల బదిలీలు చేపట్టింది. 20 మంది జిల్లా కలెక్టర్లను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్లు- జిల్లాల వివరాలు ఖమ్మం – మొజామిల్ ఖాన్ నాగర్ కర్నూలు – బదావత్ సంతోష్ రాజన్న […]

Read More

ఇక రాజకీయాల జోలికి వెళ్లను

– రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్చే శారు. “ఇక మీదట రాజకీయాల జోలికి వెళ్లను. నాకు తెలుసు మీరు ఈ ప్రశ్న అడుగుతారని. అందుకే ఇంతకుముందే చెప్పినట్లు నేను ఇక రాజకీయాలపై సినిమాలు తీయను. ఇక నుంచి దేవుళ్లపై మూవీస్చేస్తాను” అంటూ చెప్పడంతో అక్కడ ఉన్నవారు అంతా ఒక్కసారిగా నవ్వారు.  

Read More

అడవుల వినాశనానికి పాల్పడితే జైలుకు

– ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం – మంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగునీరు అందించడంపై దృష్టిపెడతానని మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తాను నిర్వర్తించబోయే శాఖలు తన మనసుకు, జనసేన సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నాయన్నారు. ‘ప్రజలకు మేలైన సేవలు అందించే భాగ్యం నాకు కలిగింది. ఎర్రచందనం, అటవీ సంపద అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతాం. అడవుల వినాశనానికి పాల్పడితే ఎంతటి వారైనా జైలుకు వెళ్లాల్సిందే. […]

Read More

త్వరలో నూతన ఐటి పాలసీ తీసుకువస్తాం

ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష అమరావతి: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఎలక్ట్రానిక్స్ శాఖపై మంత్రి లోకేష్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉండవల్లిలోని నివాసంలో ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ ముఖ్య అధికారులతో మంత్రి నారా లోకేష్ శనివారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో కొత్తగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలను రప్పించడానికి ఎటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలి, ఇప్పటికే ఉన్న ఐటి కంపెనీలకు ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రోత్సాహక బకాయిలు తదితర వివరాలను […]

Read More

ఫ్యాకల్టీ ఖాళీలపై నివేదిక సమర్పించండి

విద్యాదీవెన, వసతిదీవెన బకాయిల వివరాలు ఇవ్వండి! ఉన్నత విద్యాశాఖ అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశం అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిల వివరాలను సమర్పించాలని రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉండవల్లిలోని నివాసంలో ఉన్నత విద్య శాఖ ముఖ్య అధికారులతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… తాను పాదయాత్ర […]

Read More

విధ్వంస పాలనకు ప్రతీక ప్రజావేదిక

ఆ శిథిలాలను తొలగించం – మీడియాతో చిట్ చాట్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో సీఎం నారా చంద్రబాబు నాయుడు చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై తమ ప్రభుత్వ ఆలోచనలను వెల్లడించారు. తమ ప్రభుత్వంలో సిఎం… సామాన్య ప్రజలను కలిసేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ప్రజల్లోకి వెళ్లిన సమయంలో పరదాలు, బారికేడ్లు, ఆంక్షలు ఉండకూడదు […]

Read More