మర్యాదపూర్వక కలయిక

విజయవాడ, మహానాడు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావుని మర్యాదపూర్వకంగా కలిసిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్ళా మాధవి, గళ్ళా రామచంద్ర రావు.