తెలుగు యువత అధ్యక్షుడికి ఘన సత్కారం

మంగళగిరి, మహానాడు: విపత్తుల్లో పార్టీ పిలుపుతో సహాయక కార్యక్రమాలు చేపట్టేందుకు ధైర్యంగా ముందుకొచ్చి సత్తాచాటి ప్రజలు కష్టాలలో భాగస్వామ్యం అవడం అభినందనీయమని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు దుశ్శాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. సాయి కృష్ణ విజయవాడలో మూడు రోజులు పాటు ఉండి సహాయక కార్యక్రమాల్లో […]

Read More

ఈ దుర్మార్గానికి నువ్వు కారణం కాదా జగన్?

-అంతా నేనే కట్టానంటూ సొల్లు కబుర్లు చెబుతావా? – వైసీపీ నేతలు బుడమేరు అంతా ఆక్రమణలు చేసి, పందికొక్కుల్లా పంచుకుతున్నారు – తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మైలవరం: ఐదేళ్ల వైసీపీ పాలనలో పనులు నిలుపుదల చేసి, ఇవాళ వరదలకు కారణమయ్యారు… ఈ దుర్మార్గానికి నువ్వు (జగన్) కారణం కాదా? అంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిలదీశారు. శుక్రవారం […]

Read More

స్వల్పంగా పెరిగిన బుడమేరు వరద

– ఆందోళన వద్దన్న మంత్రి నారాయణ విజయవాడ, మహానాడు: బుడమేరు వరద మరోసారి స్వల్పంగా పెరగడంతో విజయవాడలోని కొన్ని ప్రాంతాలు శుక్రవారం జలమయమయ్యాయి. సింగ్ నగర్ లో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పర్యటించి, బాధితులతో మాట్లాడారు. బుడమేరుకు పడిన మూడో గండి పూడ్చివేత పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి ధైర్యం చెప్పారు. గండి పూడ్చిన 12 గంటల్లో నీరు పూర్తిగా తగ్గిపోతుందని, ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. […]

Read More

బీసీ గురుకులాల అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం

* బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ ఎస్.సవిత * రాంపురంలో ఎంజేపీ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభం * అడ్మిషన్లు ప్రారంభించామన్న మంత్రి * వచ్చే విద్యా సంవత్సరానికి సొంత బిల్డింగ్ నిర్మిస్తాం గడిచిన 5 ఏళ్లూ నలిగిపోయిన బీసీ విద్యార్థులు : మంత్రి సవిత పెనుకొండ : చంద్రబాబు రాకతో బీసీ విద్యార్థులకు మరోసారి మంచి రోజులు వచ్చాయని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, […]

Read More

సైనేడ్‌తో ముగ్గురి హత్య!

– ముగ్గురు మహిళల కిరాతకం! – మరో ముగ్గురిపై హత్యాయత్నం – నగలు, డబ్బు కోసం దారుణాలు – తెనాలిలో సంచలనం తెనాలి, మహానాడు: స్థానిక యడ్ల లింగయ్య కాలనీలో ఈ ఏడాది జూన్ నెలలో రజిని అనే మహిళ ఆటోను బాడిగకు మాట్లాడుకుంది. వడ్లమూడి వద్ద నిర్మానుష్య ప్రాంతానికి వెళ్ళాలని డ్రైవర్‌కు చెప్పింది. ఆటోలో రజినితోపాటు నాగూర్ బీ అనే మహిళ కూడా ఎక్కింది. వీరితోపాటు వెంకటేశ్వరి అలియాస్ […]

Read More

సీఎం చంద్రబాబుకు 10 లక్షల చెక్కు అందజేసిన కోటంరెడ్డి దంపతులు

– విజయవాడ కలెక్టరేట్ లో ఎన్ బీకే సేవా సమితి తరపున కోటంరెడ్డి ఐదు లక్షలు, కోటంరెడ్డి సంధ్యా మరో ఐదులక్షలు చంద్రబాబుకు అందజేత – వరద బాధితుల కోసం పాతికేళ్ల యువకుడిలా పనిచేస్తున్నారంటూ కోటంరెడ్డి కితాబు – మీలాగే అందరూ ముందుకొచ్చి వరద బాధితులను ఆదుకోవాలన్న చంద్రబాబు – ఆపదలో ఉండే ప్రజలను ఆదుకోవాలనే మీ దంపతులు ఆలోచన నచ్చిందని చంద్రబాబు ప్రశంస విజయవాడ: రాష్ట్ర ప్రజలను తన […]

Read More

కేంద్రం నుంచి దీర్ఘకాలిక సాయం

-రాష్ట్రం కష్టకాలంలో ఉంది, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు -ఇటువంటప్పుడు రాజకీయాలు అవసరమా? -వైసీపీ ప్రభుత్వ హయాంలో బుడమేరును పట్టించుకోలేదు -బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి – బీడీసీ గండ్లు పూడ్చివేత పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు , బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ కొండపల్లి: ఏపీకి ప్రకృతి విపత్తు వల్ల కలిగిన నష్టం అంచనా వేసిన తర్వాత కేంద్రం నుంచి తక్షణ […]

Read More

సహాయక చర్యలు పర్యవేక్షించిన ఎమ్మెల్యే వసంత

– వరద బాధితులకు కొనసాగుతున్న సహాయక చర్యలు – గొల్లపూడిలో ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారి కార్యాలయం నుంచి భారీగా ఆహారం, తాగునీరు, పాలప్యాకెట్లు, రొట్టెలు కొవ్వొత్తులు, పెట్టెలు పంపిణీ. విజయవాడ రూరల్: వరద బాధితులకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు స్వయంగా ఈ సహాయ చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వరుసగా ఆరో రోజు శుక్రవారం నాడు మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా నిరాశ్రయులైన వరద […]

Read More

వరద బాధితులకు ఆహార ప్యాకెట్లు అందజేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య

జగ్గయ్యపేట: ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న జగ్గయ్యపేట మండలం, బూదవాడ గ్రామంలో నాయకులతో కలిసి ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధితులకు పెనుగంచిప్రోలు మండలం & పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన దాసరి కుల సంఘం ఈశ్వరమ్మ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 400 మందికి ఆహార పొట్లాలను ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య చేతుల మీదుగా బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి దాతలు పెనుగంచిప్రోలు దాసరి […]

Read More

సీఎం చంద్రబాబు నాయుడు ఏరియల్ విజిట్

విజయవాడ, మహానాడు: విజయవాడను ముంచి, శోకసంద్రంలోకి నెట్టేసిన బుడమేరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం హెలికాప్టర్‌ సాయంతో పరిశీలించారు. ఆ వివరాలు.. • బుడమేరు కట్ట తెగిన ప్రాంతాన్ని హెలికాప్టర్ లో ఏరియల్ విజిట్ ద్వారా పరిశీలన. • బుడమేరు ఏ ఏ ప్రాంతాల మీదుగా ప్రవహించి కొల్లేరు సరస్సులో కలుస్తుందో పరిశీలన. • బుడమేరు ఎక్కడ ఎక్కడ ఆక్రమణలకు గురైందో నిశితంగా పరిశీలించిన సీఎం. • బుడమేరుకు పడిన […]

Read More