కేవలం పండగ హీరో అనిపించుకోవాలనా?

కింగ్‌ నాగార్జునకు చాలా గ్యాప్‌ తరువాత హిట్‌ దక్కింది. ఈ సారి సంక్రాంతి బరిలో నిలుచుని సక్కెస్‌ఫుల్‌లా బయటపడ్డాడు. నిర్మాతతో పాటు బయ్యర్లను ఈ చిత్రం సేఫ్ జోన్లోకి తీసుకొచ్చింది. కంటెంట్ పరంగా చూస్తే ‘నా సామిరంగ’ అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీనికి కేవలం రిలీజ్ టైమింగ్, బాక్సాఫీస్ పరిస్థితులు కలిసొచ్చి ఆ మాత్రం విజయం సాధించిందని చెప్పవచ్చు. సంక్రాంతికి ప్రేక్షకులు రూరల్ డ్రామాలను చూసేందుకు ఇష్టపడతారు. ముఖ్యంగా ఆంధ్రా సినీ […]

Read More

కెసిఆర్ అడగలేదు.. మోడీ ఇవ్వలేదు

-అందుకే బిల్లా రంగాలు బిజెపిని పల్లెత్తు మాట అనడం లేదు -బిల్లా రంగాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు -బిజెపి బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయి -టిఆర్ఎస్ అవినీతిపై విచారణ ఎప్పుడో మొదలైంది -కెసిఆర్ బయటకు వచ్చిన చేసేదేమీ లేదు -రాహుల్ గాంధీ ప్రధాని కావాల్సిందే -టీపీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీలో రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను నియమించే అధికారాలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు బదిలీ చేస్తూ పీఈసీ ఏకగ్రీవ […]

Read More

రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ

– రాష్ట్రాన్ని ఆదుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే – విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం పునరాలోచించుకోవాలి – ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం, 2014, లో విభజిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం బాగు, భవిత కోసం…నాటి కాంగ్రెస్ సర్కారు పొందుపరిచిన వాగ్దానాలను అమలుపరిచాలి. రాష్ట్రాన్ని ఆదుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. అసంపూర్ణ వాగ్దానాలను రేపటి పార్లమెంటు […]

Read More

భువనేశ్వరికి వెల్లువెత్తిన అభిమానం

– మీతో మేమున్నాం…అధైర్యపడకండి -బాధిత కుటుంబాలకు నారా భువనేశ్వరి భరోసా – రేపల్లె, పర్చూరు, ఒంగోలు నియోజకవర్గాల్లో నిజం గెలవాలి -ఒక్కో కుటుంబానికి రూ.3లక్షలు ఆర్థికసాయం తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును తట్టుకోలేక మనస్తాపంతో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించి, వారికి భరోసా ఇచ్చారు. మీతో మేమున్నాం..అధైర్యపడొద్దని ధైర్యం చెప్పారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నిజం గెలవాలి పర్యటన సందర్భంగా […]

Read More

జాతిపిత మహాత్మా గాంధీకి టీడీపీ నేతల నివాళి

అమరావతి :స్వాతంత్ర్య సమరయోధులు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా టీడీపీ నేతలు నివాళులర్పించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నేతలునివాళి అర్పించారు. తెల్లదొరలపై అవిశ్రాంతంగా పోరాడి శాంతిమార్గంలో దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ అని నేతలు ఈ సందర్భంగా కొనియాడారు. గాంధీ చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమన్నారు. కానీ ప్రస్తుతం జగన్ పాలనలో స్వేచ్ఛగా నిరసన తెలిపే హక్కు కూడా […]

Read More

కేశినేని నాని ఒక వెధవ.. వల్లభనేని వంశీ మరో వెధవ

రాజకీయ వ్యభిచారి కేశినేని నాని నీ బతుక్కి చంద్రబాబుపై సవాల? నెహ్రూని తిట్టి అవినాష్తో తిరుగుతున్నావు మీకు సిగ్గుందా? టిడిపిలో ఉంటూ వైసీపీకి పోవట్టుగా పనిచేసిన నాని నాని వైసిపిని కూడా నట్టేట ముంచుతాడు కేశినేని నాని పై బుద్దా వెంకన్న ఫైర్ కేశినేని నాని టీడీపీలో సంసారం చేస్తూ.. వైసీపీలో అక్రమ సంబంధం పెట్టుకున్న రాజకీయ వ్యభిచారి.టీడీపీలో ఏ నాయకుడితో కూడా ఆయన కలిసి పని చేసిందే లేదు.‌వైసీపీ […]

Read More

వైసిపి తొత్తులుగా మారే పోలీసులు శిక్షలకు సిద్ధంగా ఉండాలి

– ఖాకీబట్టలు వేసుకొని రాజకీయాలు చేస్తారా?! – టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రంలో ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తోంది. మాచర్ల నియోజకవర్గంలో కొందరు పోలీసులు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రైవేటుసైన్యంలా మారిపోయి బలహీనవర్గాలపై మారణహోమం సాగిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తిలో టిడిపి సానుభూతిపరులైన మత్స్యకారులను వైసిపిలో చేరాలి లేదా రూ.2లక్షలు కప్పం కట్టాలని ఎస్ఐ శ్రీహరి వేధించడంతో బెస్తసోదరుడు దుర్గారావు బలవన్మరణానికి పాల్పడ్డాడు. […]

Read More

సవాల్ చేస్తున్నా …ఏపీ అభివృద్ధిలో బీజేపీ కీలక భాగస్వామి

కాదని వైసిపి నేతలు నిరూపిస్తారా? బిజెపి కార్యకర్తల పార్టీ సుపరి పాలన బిజెపికి సాధ్యం డబుల్ ఇంజన్ తోనే రాష్ట్రాభివృద్ధి జయప్రకాష్ పాదయాత్ర అభినందనీయం బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి గుంటూరు: బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో బిజెపి విజయసంకల్ప పాదయాత్ర (విజయ సంకల్ప సభ) ముగింపు సభ ఈరోజు గుంటూరులోని హిందూ కాలేజ్ గ్రౌండ్స్ నందు […]

Read More

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.

• పర్చూరు నియోజకవర్గం, పర్చూరు మండలం, చిననందిపాడు గ్రామంలో మువ్వ సింగారావు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి. • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో 05-10-2023న గుండెపోటుతో మృతిచెందిన మువ్వ సింగారావు (52). • సింగారావు చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి. • సింగారావు కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న భువనేశ్వరి. • బాధిత కుటుంబానికి రూ.3లక్షలు ఆర్థికసాయం అందించిన భువనేశ్వరి.

Read More

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి

• పర్చూరు నియోజకవర్గం, యద్దనపూడి మండలం, యద్దనపూడి గ్రామంలో టెక్కం నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి. • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో 10-09-2023న గుండెపోటుతో మృతిచెందిన టెక్కం నాగేశ్వరరావు (57). • నాగేశ్వరరావు చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి. • టెక్కం నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న భువనేశ్వరి. • బాధిత కుటుంబానికి రూ.3లక్షలు ఆర్థికసాయం అందించిన భువనేశ్వరి.

Read More