హైదరాబాద్: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందిన నవీన్ కుమార్ రెడ్డిని గురువారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మ య్య, రావుల చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ నేతలు దేవీప్రసాదరావు, ఎర్రోళ్ల శ్రీనివాస్, అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి అభినందిం చారు. ఈ సందర్భంగా నవీన్కుమార్రెడ్డి తనకు సహకరించిన పార్టీ అధిష్టానా నికి, పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.