విజయవాడ: వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తన రాజీనామా లేఖను గవర్నర్ అబ్దుల్ నజీర్కు సమర్పించారు. జూన్ 4 నుంచి రాజీనామా అమల్లోకి వచ్చేలా గవర్నర్ ఆమోదిస్తూ కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా పదవిలో కొనసాగాలని జగన్ను కోరారు.
విజయవాడ: వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తన రాజీనామా లేఖను గవర్నర్ అబ్దుల్ నజీర్కు సమర్పించారు. జూన్ 4 నుంచి రాజీనామా అమల్లోకి వచ్చేలా గవర్నర్ ఆమోదిస్తూ కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా పదవిలో కొనసాగాలని జగన్ను కోరారు.
© Mahanaadu 2023 | All Copyrights Reserved