కన్నాను పరామర్శించిన కొమ్మాలపాటి

గుంటూరు, మహానాడు: ఇటీవల చేతికి శస్త్ర చికిత్స చేయించుకుని గుంటూరులోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణను గురువారం పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ కలిసి కన్నాను పరామర్శించారు.