గత ప్రభుత్వం మెడ్ టెక్ జోన్ కు సహాయ నిరాకరణ చేసినా నిలబడగలిగింది కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నుండి సాయం అందిస్తాం విశాఖ మెడ్ టెక్ జోన్ ప్రతినిధుల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెడ్ టెక్ జోన్ లో మరో రెండు కంపెనీలను ప్రారంభించిన సీఎం విశాఖపట్నం :- గ్లోబల్ హబ్ గా విశాఖపట్నం మెడిటెక్ జోన్ తయారవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. […]
Read Moreపాలమూరులో ‘కారు’ కథ కంచికి
సీఎం సొంత జిల్లాలో ఖాళీ అయిన కారు తెలంగాణలో రాజకీయం ముదురు పాకాన పడుతోంది. బీఆర్ఎస్ శాసన సభ్యులు ఏడుగురు ఇప్పటికే కారు దిగి హస్తం గూటికి చేరారు. ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ బాట పట్టారు. ఈ జంపింగ్ ల పర్వం ఇంకా సాగుతుందని భావిస్తున్నారు. గత ఏడాది నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాలు సాధించింది. వీటిలో కంటోన్మెంట్ ఉప ఎన్నికలో ఓడిపోయింది. 38కి […]
Read Moreప్రజలను దోచుకుంటున్న జియో, ఎయిర్టెల్ కంపెనీలు
– అభిమన్యు జియో, ఎయిర్టెల్ కంపెనీలు సెల్ రీచార్జీలను భారీగా పెంచాయి. జియో 12 నుంచి 25 శాతానికి పెంచితే, ఎయిర్ టెల్ 11 నుంచి 21 శాతానికి పెంచింది. ఈ పెంపుదలతో జియో, ఎయిర్ టెల్ కంపెనీల లాభాలు రూ.20 వేల కోట్లకు పెరుగుతాయని మీడియా చెబుతుంది. మరోవైపు, ఈ చార్జీల పెంపుదల ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటడంతో కుదేలైన తక్కువ ఆదాయం గల ప్రజలను, ముఖ్యంగా […]
Read More19 మంది ఐఏఎస్ లు, ఇద్దరు ఐపీఎస్ లు బదిలీ
అమరావతి, మహానాడు: ఏపీలో 19 మంది ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరెవరు బదిలీ అయ్యారంటే.. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డీజీగా హరీశ్ కుమార్ గుప్తా, హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా కుమార్ విశ్వజిత్ నియమితులయ్యారు. జి.అనంతరాము- అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి. సిసోడియా- స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ కార్యదర్శిగా […]
Read Moreపేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే వెంకట్రావు
గన్నవరం, మహానాడు: రాష్ట్ర అభివృద్ధితోపాటు పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. నిత్యావసర సరుకుల ధరలను నియంత్రిస్తూ పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన కందిపప్పు, బియ్యం అందించేందుకు ప్రత్యేక కౌంటర్ ను గురువారం ఉదయం గన్నవరం రైతు బజార్లో ఆయన ప్రారంభించి ప్రజలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలుగుదేశం ప్రభుత్వం […]
Read Moreడీఈఓ ఆఫీస్ లో కలవరం
కృష్ణా జిల్లా కలెక్టర్ తనిఖీ మచిలీపట్నం, మహానాడు: అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సజావుగా అమలు జరపాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లాలోని పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం, యాప్ తీరుతెన్నులను జిల్లా విద్యాధికారి తహేరా సుల్తాన్ ను అడిగి […]
Read Moreపల్నాడు కలెక్టర్, ఎస్పీని కలిసిన కొమ్మాలపాటి
నరసరావుపేట, మహానాడు: పల్నాడు జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో విజయవంతం చేయాలని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబును కోరారు. నరసరావుపేటలోని జిల్లా పరిపాలన కార్యాలయంలో కలెక్టర్ అరుణ్ బాబును కొమ్మాలపాటి గురువారం మర్యాద పూర్వకంగా కలిసి అభినందించారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ ను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. పల్నాడులో శాంతిభద్రతలను […]
Read Moreబ్లూ మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలు
– మంత్రి నారా లోకేష్ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనే శీర్షికతో డెక్కన్ క్రానికల్ కథనాన్ని అందరి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం యు-టర్న్ తీసుకుంది” అనేది పూర్తిగా అవాస్తవం.విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ను నాశనం చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెయిడ్ బ్యాచ్ చేసే విషప్రచారం ఇది. VSP తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందేలా మేము బాధ్యత తీసుకుంటాం. మన రాష్ట్రాన్ని నాశనం […]
Read Moreవివాదాస్పదంగా లక్ష్మీపార్వతి “డి-లిట్”!
-నన్నయ యూనివర్సిటీ డి-లిట్ ప్రదానం -ఇలా కూడా పరిశోధన చేయొచ్చా? రాజమండ్రి, మహానాడు: ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీ పార్వతికి రాజమండ్రి నన్నయ యూనివర్సిటీ ఇటీవల డీలిట్ (DLitt) ను ప్రదానం చేసింది. యూనివర్సిటీలో ఆమె డిలిట్ అడ్మిషన్ (2020) ఏపీ ముఖ్యమంత్రి సిఫార్సుతో వచ్చిందని లక్ష్మీ పార్వతి సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే యూనివర్సిటీలో డి-లిట్ అడ్మిషన్ ఓపెన్ కాదా? ఒకవేళ ఓపెన్ అయితే […]
Read Moreఅదే వేగం …అదే పరుగు …అదే నడక..
• నెలరోజుల ‘నారా ‘పాలన • ఒక నెల… వంద అడుగులు! • నెలరోజుల పాలన పూర్తిచేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం • మొదటి నెలలోనే కీలక నిర్ణయాలు, సంక్షేమ ఫలాలు, అభివృద్ధికి అడుగులు • అనుభవం ముద్ర కనిపించింది…ప్రభుత్వ వ్యవస్థల్లో మార్పు మొదలైంది • ప్రజల జీవితాల్లో వెలుగు…. ప్రభుత్వం పై నమ్మకం…. •రాష్ట్రంలో అశాంతి లేదు…..అధికార అహంకారానికి చోటు లేదు…. • ఆకృత్యాలకు స్థానం లేదు…హంగామా, హడావుడి లేనే […]
Read More