Mahanaadu-Logo-PNG-Large

ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు

గుంటూరు, మహానాడు : ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు పడిరది. పార్టీ మారిన సమయంలో జంగా కృష్ణమూర్తిపై మండలి చైర్మన్‌కు వైసీపీ ఫిర్యాదు చేసింది. అనర్హత పిటిషన్‌పై పలుమార్లు విచారించిన మండలి చైర్మన్‌ ఆయన ఇచ్చిన వివరణ ఆధారంగా అనర్హత వేటు వేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు.