ఏపీలో హింసపై ఈసీ సీరియస్

పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు ఏపీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ఇవాళ రాష్ట్ర సీఎస్, డీజీపీల నుంచి వివరణ అందుకున్న ఈసీ… పోలింగ్ రోజు, అనంతర హింసాత్మక ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, గుంటూరు, నంద్యాల జిల్లాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయని నిర్ధారించింది. ఈ దాడుల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమైనట్టు నివేదిక అందిందని […]

Read More

బాబు కోసం హనుమంతుడి ఇంట మొక్కులు

అమరావతి, మహానాడు : రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి రావాలని కోరుకుంటూ పార్టీ సానుభూతిపరులు అయోధ్యలో ఉన్న ఆ హనుమంతుడు నివసించిన ఇంటిని దర్శించుకున్నారు. జూన్‌ 4న కౌంటింగ్‌లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ హనుమంతుడిని మొక్కుకున్నారు.

Read More

ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌లలో

ఆరోసారి భారత్‌కు అగ్రస్థానం హైదరాబాద్‌ : ప్రపంచంలోనే 2023లో అత్యధిక సంఖ్యలో గ్లోబల్‌ ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌ లు భారత దేశంలో అత్యధికంగా నమోదయ్యాయి. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉద్దేశపూర్వకంగా ఇంటర్నెట్‌ డిస్‌ కనెక్ట్‌ చేయబడిన సంఘటనలు 116 జరిగాయి. దీంతో గ్లోబల్‌ ఇంట ర్నెట్‌ షట్‌డౌన్‌లలో భారత్‌ వరుసగా ఆరోసారి అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో మయన్మార్‌ (37), తర్వాతి స్థానాల్లో ఇరాన్‌ (34), పాలస్తీనా (16), ఉక్రెయిన్‌ (8) […]

Read More

పోలీసుల అదుపులో కారంపూడి సర్పంచ్‌

పల్నాడు జిల్లా కారంపూడి : ఇటీవల కారంపూడిలో జరిగిన టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య గొడవల నేపథ్యంలో కారంపూడి సర్పంచ్‌ రామావత్‌ తేజానాయక్‌ పాత్ర ఉందని భావించిన పోలీసులు గత మంగళవారం అర్థరాత్రి దాటాక మూడు గంటల సమయంలో ఇంటికి వచ్చి తీసుకు వెళ్లినట్లు సర్పంచ్‌ కుటుంబసభ్యులు చెబుతున్నారు. రెండురోజుల నుంచి తేజానాయక్‌ స్థానిక పోలీసుస్టేషన్‌లోనే ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవంగా పేటసన్నేగండ్ల గ్రామం పోతురాజుగుట్టలో […]

Read More

పల్నాడు హింసాత్మక ఘటనలపై హైకోర్టు సీరియస్‌

అదనపు బలగాలు పంపాలని ఆదేశం అమరావతి, మహానాడు : పల్నాడులో జరుగుతున్న హింసాత్మక ఘటనలను నివారించాలని, జరిగిన ఘటనలపై విచారణ చేబట్టి నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించాలని కోరుతూ తెలుగు దేశం న్యాయవాదుల విభాగం కార్యనిర్వాహక సభ్యులు వినుకొండకు చెందిన నల్లబోతు రామకోటేశ్వరరావు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. జస్టిస్‌ జ్యోతిర్మయి వాదనలు విన్నారు. పిటిషనర్‌ తరపున న్యాయవాదులు రవితేజ పదిరి, పిళ్లా యశ్విని వాదనలు వినిపించారు. పల్నాడు వ్యాప్తంగా […]

Read More

కాళ్లూ చేతులు లేకపోతేనేం..

పద్మశ్రీ అవార్డు గ్రహీత కేఎస్ రాజన్న కేఎస్ రాజన్న.. తన సేవా కార్యక్రమాలకు గానూ పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. దివ్యాంగుడైన ఆయన మోకాళ్లపై నడిచి వచ్చి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి అవార్డు తీసుకున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా వద్దకు వెళ్లి నమస్కరించారు. కర్ణాటకకు చెందిన రాజన్న 11 నెలల వయసులో పోలియో బారిన పడి కాళ్లు, చేతులు కోల్పోయారు. మనోధైర్యం కోల్పోకుండా ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రస్తుతం […]

Read More

ఖరీఫ్‌ కార్యాచరణపై మంత్రి తుమ్మల సమీక్ష

పంటల బీమాపై అధికారులకు దిశానిర్దేశం పంట నష్టంపై నివేదిక ఇవ్వాలి పచ్చిరొట్ట విత్తనాల సరఫరాపై ఆదేశాలు మొక్కజొన్న, పొద్దుతిరుగుడు కొనుగోళ్లు పూర్తిచేయాలి సహకార సంఘాల ఎన్నికలకు సూచనలు హైదరాబాద్‌, మహానాడు : ఖరీఫ్‌ కార్యాచరణ, రుణమాఫీ విధివిధానాలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం అధికారులతో చర్చించారు. రుణమాఫీ పథకం విధివిధానా లపై అడిగి తెలుసుకున్నారు. ఖరీఫ్‌ 2024 నుంచి అమలయ్యే పంటల బీమా విధి విధానాలపై దిశా […]

Read More

తప్పు చేసిన పోలీసు అధికారులపై కేసులు నమోదు చేసి విచారణ జరపాలి

– టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పోలింగ్ అనంతరం వైసీపీ రౌడీల దాడులను కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలం అవుతున్నారు. ఇప్పుడు ఈ హింస ప్రశాంతమైన విశాఖకు కూడా చేరింది. నగరంలోని నార్త్ నియోజకవర్గంలో వైసీపీ ఇచ్చిన డబ్బులను నిరాకరించి…టీడీపీకి ఓటు వేశారన్న కారణంతో నలుగురిపై దారుణంగా దాడిచేశారు. ఆడవాళ్లపై కూడా పాశవిక దాడికి పాల్పడ్డారు. వైసీపీ మూకలు చేస్తున్న దాడుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం […]

Read More

ఓటమి భయంతో దుకాణం సర్దుకుంటున్న జగన్‌

తమిళనాడు, కర్నాటకకు సామగ్రి తరలింపు జూన్‌ 4లోపు ఖాళీ చేయాలని సూచనలు టీడీపీ జిల్లా బీసీ సెల్‌ అధికార ప్రతినిధి రాచకొండ లక్ష్మయ్య అమరావతి, మహానాడు : ఓడిపోతున్నారని తెలిసి తమ సామగ్రిని జగన్‌ తమిళనాడు, కర్నాటకకు తరలిస్తున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా బీసీ సెల్‌ అధికార ప్రతినిధి రాచకొండ లక్ష్మయ్య ఆరోపించారు. జగన్‌ ముఖ్యులతో తాడేపల్లి ప్యాలెస్‌లో సమావేశమమై అధికారంలోకి రావడం లేదు మనకు సంబంధించిన సామగ్రి జూన్‌ […]

Read More

దెబ్బల్లో రక్తపు దెబ్బలు వేరయా?

– అన్నకు అలా.. చెల్లికి ఇలా! – బెజవాడలో జగనన్నపై రాయి దాడికి నుదుటిపై గీతలు – మాచర్లలో చెల్లి రెడ్డమ్మ నుదుటన కొడవలి గాయం – రెడ్డమ్మ చెల్లి నుదుటన కారిన రక్తం – సోషల్‌మీడియాలో మళ్లీ జగనన్న ‘కట్టు’ కథలు ( మార్తి సుబ్రహ్మణ్యం) ఆయన ఏపీ ముఖ్యమంత్రి జగనన్న. బెజవాడలో ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆయనను ‘చంపే కుట్ర’(?)తో ఇద్దరు యువకులు, బస్సు మీదున్న అన్నపై […]

Read More