న్యూఢిల్లీ, మహానాడు : టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లను ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. గురువారం ఉదయం 6 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన క్రికెటర్లు ఐటీసీ మౌర్య హోటల్ లో బ్రేక్ ఫాస్ట్ చేసి అక్కడి నుంచి ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వారిని అభినందించారు.