కాపు కమ్యూనిటీ హాలు ఏర్పాటుకు కృషి చేస్తా

– శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య , ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ వంగవీటి మోహన రంగా చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి అని,కోట్ల మంది ప్రజల అభిమానం రంగా కే సొంతమని,విజయవాడ పార్లమెంటరీ టిడిపి అధ్యక్షులు నెట్టెం రఘురామ్ ,జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ {తాతయ్య} అన్నారు. గురువారం స్వర్గీయ వంగవీటి మోహన రంగా 77వ జయంతి పురస్కరించుకుని కాపు వారధి టీం ఆధ్వర్యంలో మరియు,అఖిలభారత […]

Read More

పల్లిపాడును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం

– గాంధీ ఆశ్రమంలో ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి – స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు మనకు ఆదర్శం కావాలి – పల్లిపాడుతో తమకు ప్రత్యేక అనుబంధం ఉందని వ్యాఖ్య – కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరు: నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దత్తత తీసుకున్న పల్లిపాడు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. ఇందుకూరుపేట మండలం పల్లిపాడులోని గాంధీ ఆశ్రమంలో నిర్వహించిన […]

Read More

కులమత బేధం లేని మహనీయుడు వంగవీటి రంగా

– ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ: గురువారం అనాసాగరం గ్రామం నందు ఎన్డీఏ కూటమినేతలతో కలిసి స్వర్గీయ వంగవీటి రంగా గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి జయంతి వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేద ప్రజల కోసం తన ప్రాణాలు అర్పించిన మహానుభావుడు వంగవీటి రంగా అని నివాళులు అర్పించారు. ఆ తరానికి దైర్యం, ఈ తరానికి మార్గదర్శం, రేపటి […]

Read More

ఘనంగా వంగవీటి రంగా జయంతి

వేడుకల్లో పాల్గొన్నఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ: గురువారం ఉదయం 8వ డివిజన్ అమ్మాకళ్యాణమండపం వద్ద జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు మట్టా వివేక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వంగవీటి మోహనరంగా 77వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ముఖ్యఅతిధిగా హాజరై రంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని 500 మందికి అన్నదానం చేశారు. వంగవీటి రంగా […]

Read More

మనమందరం ప్రజాసేవకులం

– ప్రజల కోసం పని చేద్దాం – మంచిగా పని చేసే వారిని మంచిగానే చూస్తాను… ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే సహించను – ప్రస్తుతం ఉన్నది ప్రజల ప్రభుత్వమని గుర్తుంచుకోండి తిరుపతి రూరల్ మండల స్థాయి అధికారులతో ఎమ్మెల్యే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సమీక్ష సమావేశం చంద్రగిరి: అధికారులు నాయకులు అందరం ప్రజాసేవకులమని, ప్రజల కోసం అందరూ కలిసి కట్టుగా పని చేద్దామని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి […]

Read More

ద్వారంపూడి దన్నుతో ఆలీషా వేల కోట్ల వ్యాపారం

ద్వారంపూడి అండతో చెలరేగిన మాఫియా ద్వారంపూడి అవినీతితో పోర్టు కార్మికుల జీవితాలు చీకటి మయం కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కాకినాడ: మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి దురాగతంతో కాకినాడ పోర్టు గుడ్ విల్ దెబ్బ తినడమే కాకుండా పోర్టుపై ఆధారపడి జీవిస్తున్న 20 వేల మంది పోర్టు కార్మికుల జీవితాలు చీకటి మయంలో పడిందని, భార్జీ ఓనర్లు, చాంబర్ ఆఫ్ కామర్స్ వ్యాపారులు దారుణంగా నష్టపోయే పరిస్థితి కాకినాడ […]

Read More

అన్విత గ్రూప్‌ రూ.2,000 కోట్ల భారీ గృహ సముదాయ ప్రాజెక్టు

– హైదరాబాద్‌ సమీపంలోని కొల్లూరు వద్ద ‘ఇవానా’ ప్రాజెక్టు – 12.9 ఎకరాల విస్తీర్ణంలో రెండు దశల్లో 1,850 యూనిట్ల నిర్మాణం – 15 అంతస్తుల్లో 2 టవర్లు, 36 అంతస్తుల్లో 4 టవర్ల ఏర్పాటు – అంత్యక్రియలకు ప్రత్యేకంగా.. – మీడియాతో అన్విత గ్రూప్‌ సీఎండీ అచ్యుతరావు బొప్పన హైదరాబాద్‌, జూలై 4: రియల్టీ రంగంలో ఉన్న అన్విత గ్రూప్‌ రూ.2,000 కోట్ల విలువైన భారీ ప్రాజెక్టు చేపట్టింది. […]

Read More

రాజ్యాంగేతర శక్తిగా మారిన దీపాదాస్ మున్షీ

రేవంత్-బాబు భేటీకి అధిష్ఠానం అనుమతి ఉందా? ఏదో ఒక సాకుతో ఆపే అవకాశం? ఢిల్లీ చేతుల్లో సీఎం రేవంత్ బందీ సైంధవ పాత్రలో కేసీఆర్, ఉత్తమ్ కుమార్ నలుగురి మధ్య నలిగిపోతున్న తెలంగాణ పరిపాలిస్తున్నది రేవంత్ రెడ్డా ? కాంగ్రెస్ పార్టీ అధిష్టానమా? బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ హైదరాబాద్: రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని హడావుడి చేస్తూ.. స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీకి బీజేపీ రాష్ట్ర […]

Read More

ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు

మంగళగిరి: మన్యం వీరుడు, పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అల్లూరి చిత్రపటానికి రాష్ట్ర ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ…”అల్లూరి పోరాట పటిమ చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. బ్రీటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవ జ్యోతి అల్లూరి. అల్లూరి ధైర్యానికి, త్యాగానికి మారు పేరై […]

Read More

టీజీఐఐసి భూములు పరిరక్షించండి

– మంత్రి శ్రీధర్ బాబు వరంగల్: తెలంగాణా పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ భూములను ఆక్రమణల నుంచి పరిరక్షించుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. సంస్థ భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుని స్వాధీనం చేసుకోవాలని సూచించారు. పరిశ్రమల పేరుతో భూములు పొంది తర్వాత వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న వారిని గుర్తించి అపరాధ రుసం వసూలు చేయాలని అన్నారు. జిల్లాల […]

Read More