అల్లూరి, మహానాడు: అల్లూరి సీతారామరాజు జిల్లా, రాజవొమ్మంగి మండలం బోర్నగూడెం వద్ద ఆర్టీసీ బస్సు లోయలో పడిపోయింది. బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. 11 మందికి గాయాలయ్యాయి.
అల్లూరి, మహానాడు: అల్లూరి సీతారామరాజు జిల్లా, రాజవొమ్మంగి మండలం బోర్నగూడెం వద్ద ఆర్టీసీ బస్సు లోయలో పడిపోయింది. బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. 11 మందికి గాయాలయ్యాయి.
© Mahanaadu 2023 | All Copyrights Reserved