– జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి చీరాల, మహానాడు: ప్రపంచంలో 100 కోట్ల మంది నిరాక్షరాస్యులు ఉంటే అందులో 33 కోట్ల మంది ఒక్క భారతదేశంలోనే కొనసాగుతున్నారని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ హాలులో ఆదివారం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ఎ. నాగ వీరభద్రా చారి అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన […]
Read Moreవెగటు పుట్టిస్తున్న జగన్ బురద రాజకీయం!
– వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు వేమూరు, మహానాడు: బెంగుళూరు ప్యాలెస్ లో కూర్చుని వరదలపై జగన్ చేస్తున్న బురద రాజకీయం వెగటు పుట్టిస్తోంది… వైసీపీ తీరు మారకపోతే జగన్, ఆయన పార్టీ కూడా బుడమేరు బురదలో కొట్టుకుపోవడం ఖాయం. ఎనిమిది రోజులుగా ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు అండగా నిలబడ్డారు. ప్రభుత్వ సహాయ చర్యలతో ప్రజలు సాంత్వన పొందుతున్నారు. ప్రజలు ప్రభుత్వ చర్యలను […]
Read Moreవరద బాధితుల మధ్య నేటి చంద్రబాబు
విలాసవంతమైన ప్యాలెస్ లో నాటి సీఎం జగన్ – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మంగళగిరి, మహానాడు: జగన్ రెడ్డి రాష్ట్రంలో బురద రాజకీయం చేస్తున్నారు… జగన్ బెంగళూరు ప్యాలస్ లో ఉంటూ పంచభక్ష్య పరమాన్నాలు తింటూ.. విజయవాడలో వరద బాధితుల మధ్య మోకాళ్ళ లోతులో పర్యటిస్తూ.. బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్న చంద్రబాబును విమర్శించడం జగన్ దగుల్బాజీ తనానికి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పొలిట్ బ్యూరో […]
Read Moreమానవత్వం చాటుకున్న శ్రీ హర్షిని విద్యాసంస్థల చైర్మన్
– గోరంట్ల రవి కుమార్ ను అభినందించిన సీఎం చంద్రబాబు విజయవాడ, మహానాడు: వాయుగుండం ప్రభావంతో విజయవాడలో కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వరద నీరు పోటెత్తడంతో విజయవాడలోని పలు ప్రాంతాల్లో సాయం కోసం ప్రజలు ఎదురుచూపులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వరద బాధితులకు సాయం అందించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుమేరకు ఒంగోలులోని శ్రీ హర్షిని విద్యాసంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ […]
Read Moreవరద బాధితులకు రైల్వే ఉద్యోగి రూ.లక్ష విరాళం
గుంటూరు, మహానాడు: వరద బాధితులను ఆదుకోవడంలో పెమ్మసాని చంద్రశేఖర్ స్ఫూర్తితో పలువురు దాతలు స్పందిస్తున్నారు. బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకొస్తున్నారు. గుంటూరుకు చెందిన రైల్వే రిటైర్డ్ ఉద్యోగి సత్యనారాయణ మూర్తి, ఆయన కుటుంబీకులు కలిసి సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. లక్ష ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును గుంటూరులోని ఎంపీ కార్యాలయంలో గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కి ఆదివారం అందించారు. వరద […]
Read Moreమయన్మార్ విద్యార్థి మృతికి లోకేష్ సంతాపం
అమరావతి, మహానాడు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎంఏ బుద్ధిస్ట్ స్టడీస్ చదువుతున్న మయన్మార్ విద్యార్థి కొండన్న పాముకాటుకు గురై మృతి చెందటం బాధించిందని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా యూనివర్సిటీ అధికారులు తగిన భద్రతా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కొండన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు.
Read Moreసాగర్ కుడి కాలువలో గల్లంతైన యువకుడు మృతి!
వినుకొండ, మహానాడు: బొల్లాపల్లి మండలం, సంగం బ్రిడ్జి తండా వద్ద సాగర్ కుడి కాల్వలో రామవాత్ రవినాయక్ అనే యువకుడు గల్లంతయ్యాడు. శుక్రవారం రాత్రి వినుకొండ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో విధులు ముగించుకుని స్వగ్రామానికి బైక్పై బయలుదేరాడు. సమీప గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అతనిని కాలువలోకి తోసేసినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ బండ్లమోటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన పై పోలీసులు విచారణ చేపట్టారు. రవి […]
Read Moreఏపీలో మరో 4 రోజులు భారీ వర్షాలు!
విజయవాడ, మహానాడు: మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో సోమవారం నాటికి వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాత మూడు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్, ఉత్తర ఛత్తీస్ గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశముంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, ఆది, సోమవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ […]
Read Moreనిత్యావసరాల సరఫరా కొనసాగుతోంది…
– ముంపు ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటన విజయవాడ, మహానాడు: ఓల్డ్ రాజరాజేశ్వరి పేట లో వరద మంపులో ఉన్న ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. మున్సిపల్ శాఖ డైరెక్టర్ హరి నారాయణన్, వీఎంసీ కమిషనర్ ధ్యాన చంద్ర తో కలిసి బాధితుల ఇంటికి వెళ్ళి మంత్రి సమస్యలు తెలుసుకున్నారు. ఇళ్ళల్లోకి నీరు ఎక్కడివరకూ ప్రవేశించిందో స్వయంగా పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. […]
Read Moreకౌలు రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం
– అధికారుల నిర్లక్ష్యంతో ముందుకు సాగని ఈ క్రాప్ బుకింగ్ – పెమ్మసాని ముందు ఏ కరువు పెట్టిన కౌలు రైతులు – వారంలోగా ఈ క్రాప్ పూర్తి కావాలని అధికారులకు పెమ్మసాని ఆదేశాలు గుంటూరు, మహానాడు: కౌలు రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం. ఈ క్రాప్ బుకింగ్ పూర్తికానిచోట్ల వారంలోగా పనులు పూర్తి కావాలి. రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదు అని గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ […]
Read More