Mahanaadu-Logo-PNG-Large

బిందు మాధవ్, అమిత్ బర్దార్ లపై సస్పెన్షన్ ఎత్తివేత

సాధారణ ఎన్నికల పోలింగ్ తేదీన జరిగిన హింసాత్మక ఘటనలను అడ్డుకోలేకపోయారనే కారణంతో అప్పటి పల్నాడు ఎస్పీ జి.బిందు మాధవ్,అనంతపురం ఎస్పీ అమిత్ బర్దార్ లపై కేంద్ర ఎన్నికల సంఘం గత నెల 16న సస్పెన్షన్ విధించింది.ఇప్పుడు తాజాగా ఇరువురు ఎస్పీలపై సస్పెన్షన్ ను తొలగిస్తూ ఆదేశాలు జారీచేసింది.