భారత్ లో దశలవారీగా డిజిటల్ కరెన్సీ…

భారత్ లోనూ డిజిటల్ కరెన్సీని తీసుకువచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సన్నద్ధమవుతోంది. ఈ కరెన్సీని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) గా పేర్కొంటున్నారు. దేశంలో దీన్ని దశలవారీగా ప్రవేశపెట్టాలని ఆర్బీఐ భావిస్తోంది. నేడు విడుదలైన ఆర్బీఐ వార్షిక నివేదికలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. తాను అనుసరిస్తున్న ద్రవ్య విధానం, ఆర్థిక స్థిరత్వం, సమర్థవంతమైన నగదు చెలామణీ, చెల్లింపుల వ్యవస్థలతో ఈ డిజిటల్ కరెన్సీ సమన్వయం చేసుకునేలా ఉండాలని […]

Read More

ఎమ్మెల్సీ అనంతబాబుకు రిమాండ్..

-డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి కేసులో విచార‌ణ -అహం దెబ్బ‌తిన‌డం వ‌ల్లే హ‌త్య అన్న పోలీసులు -డ్రైవ‌ర్ శ‌రీరాన్ని మ‌రింత గాయ‌ప‌ర్చి ప్ర‌మాదంగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నమ‌ని వ్యాఖ్య‌ -ప్ర‌స్తుతం రాజ‌మ‌హేంద్ర వ‌రం జైలులో అనంత‌బాబు ఏపీలోని వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి కేసులో విచార‌ణ కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ ను పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌కు మేజిస్ట్రేట్ 14 […]

Read More