రాష్ట్రంలో యువత మార్పు కోరుకుంటోందని, అందరూ మార్పు కోరుకుంటున్నారన్న విషయాన్ని వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే తాను గ్రహించానని రైల్వే కోడూరు సభలో జనసేనాని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రజలు తప్పుచేశారన్న విషయం వైసీపీ వచ్చిన రోజునే అర్థమైందని అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీకోసం పోరాడుతూనే ఉన్నానని వెల్లడించారు. పార్టీ నడపడం చేతకాదని అన్నారని, కానీ అది తప్పని దశాబ్దకాలం నుంచి నిరూపిస్తూనే […]
Read Moreబాబు నివాసంలో ముగిసిన ఎన్డీయే నేతల సమావేశం
ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఇవాళ ఎన్డీయే నేతలు సమావేశమైన సంగతి తెలిసిందే. రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశం ముగిసింది. ఈ కీలక భేటీలో చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, బీజేపీ అగ్రనేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. మూడు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో, ప్రచార తీరు, క్షేత్రస్థాయి […]
Read Moreవైసీపీకి జెడ్పీ చైర్పర్సన్ దంపతుల రాజీనామా
గుంటూరు, మహానాడు: తాడికొండ నియోజకవర్గ వైసీపీ నేతలు, ఉమ్మడి గుంటూరు జిల్లా జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా, ఆమె భర్త సురేష్కుమార్ శుక్రవారం పార్టీకి, పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీలో తమకు మొండిచెయ్యి చూపారని, జిల్లా పరిషత్ అభివృద్ధి నిధుల కోసం పలుసార్లు వేడుకున్నా పట్టించుకోలేదని విమర్శించారు. సీఎం అపాయింట్మెంట్ కోసం ప్రయ త్నించి విఫలమయ్యామని, పార్టీలో దళితులపై వివక్ష […]
Read More19న హిందూపురంలో నామినేషన్ వేయనున్న బాలకృష్ణ
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్లకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నామినేషన్ వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నెల 19న ఆయన హిందూపురంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపటి నుంచి బాలకృష్ణ ఎన్నికల ప్రచార బరిలో దిగనున్నారు. స్వర్ణాంధ్ర సాకార […]
Read More