అమరావతి: విజనరీ లీడర్ చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ఘన విజయంతో ఖండాంతరాల్లో ఉన్న టీడీపీ అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుం టున్నారు. లండన్, బర్మింగ్హామ్, రెడిరగ్, కోవెంట్రీ, మాంచెస్టర్, హేమల్ హ్యాంప్ స్టెడ్, అబెర్డీన్, కార్డీఫ్ తదితర నగరాలలో జరిగిన కార్యక్రమాలలో కేక్ కట్ చేసి జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు.